PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharastra-corona-updatesc8c87294-07dc-4d38-8b02-578581eefa61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharastra-corona-updatesc8c87294-07dc-4d38-8b02-578581eefa61-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో కరోనా ప్రభావం పెరిగింది. దాదాపు ఏడాది వరకు ప్రభావాన్ని కొనసాగించింది. అయితే, ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాప్తి కాస్త తీవ్రంగా మారుతుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో మహాప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాగ్‌పూర్‌లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధింMaharastra Corona updates;suma;suma kanakala;mumbai;uddhav thackeray;aprilఅక్కడ నేటి నుంచి లాక్ డౌన్.. ఎప్పటివరకంటే?అక్కడ నేటి నుంచి లాక్ డౌన్.. ఎప్పటివరకంటే?Maharastra Corona updates;suma;suma kanakala;mumbai;uddhav thackeray;aprilFri, 02 Apr 2021 15:10:45 GMT

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో కరోనా ప్రభావం పెరిగింది. దాదాపు ఏడాది వరకు ప్రభావాన్ని కొనసాగించింది. అయితే, ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాప్తి కాస్త తీవ్రంగా మారుతుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో మహాప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాగ్‌పూర్‌లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు.


శనివారం నుంచి వారం రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పుణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావ్‌ వెల్లడించారు.ఏప్రిల్‌ 3 నుంచి వారం రోజుల పాటు పుణె వ్యాప్తంగా బార్లు, హోటళ్లు, రెస్టారంట్లు మూతబడుతాయని సౌరభ్‌ తెలిపారు. అయితే, హోం డెలివరీ లు మాత్రం అందుబాటు లో ఉన్నాయి.ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా ఎలాంటి ఫంక్షన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు.


అంత్యక్రియల్లో 20 మంది, వివాహాల్లో 50 మంది మాత్రమే పాల్గొనాలని చెప్పారు. ఏప్రిల్‌ 9వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేడు ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఆయన ప్రసంగం చేయనున్నట్లు ముంబయి మేయర్‌ కిశోరీ పడ్నేకర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు చాలా మంది సుముఖంగా లేరని, అయితే పరిస్థితుల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించక తప్పలేదని. ప్రజలు కరోనా ప్రభావం పై తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.



మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>