PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొన్ని శాఖల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలావరకు సీరియస్ గానే ముందుకు వెళ్తున్నది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది చేస్తున్న అవినీతి వ్యవహారాలు ఇలా ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది అని టాక్. రాజకీయంగా ఆంధ్రపbjp,ap;amala akkineni;bhavana;bharatiya janata party;jagan;andhra pradesh;high court;government;chief minister;letter;party;mantraఏపీ పరిపాలనా వ్యవహారాల మీద బీజేపీ ఫోకస్...?ఏపీ పరిపాలనా వ్యవహారాల మీద బీజేపీ ఫోకస్...?bjp,ap;amala akkineni;bhavana;bharatiya janata party;jagan;andhra pradesh;high court;government;chief minister;letter;party;mantraFri, 02 Apr 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొన్ని శాఖల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలావరకు సీరియస్  గానే ముందుకు వెళ్తున్నది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది చేస్తున్న అవినీతి వ్యవహారాలు ఇలా ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది అని టాక్.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో లబ్ది పొందే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎటువంటి ఇబ్బంది పడకపోయిన సరే కొంత మంది మంత్రుల విషయంలో మాత్రం జగన్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.

దీనిమీద భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న కొంత మంది మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కువగా సహకారం అందిస్తున్నారని దీని కారణంగా కొంతమంది మంత్రులు రెచ్చిపోతున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. పదేపదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది మీద ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళను ఎక్కువగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ క్రమంలో కొన్ని కార్యక్రమాలను జగన్ చూసిచూడనట్లు వదిలేస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో కొంత మంది మీద దృష్టి సారించి విమర్శలు ఉన్నాయి. అవినీతి ఎక్కువగా చేసే వాళ్ల విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారని తద్వారా వైసీపీని కట్టడి చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.



న‌ల్గొండ జిల్లాలో ఘోరం

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>