Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn186bb546-addd-4575-9e0e-0fe22b2bb406-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn186bb546-addd-4575-9e0e-0fe22b2bb406-415x250-IndiaHerald.jpgఇటీవలే ఏపీ లో పంచాయితీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన ప్రతిపక్ష టిడిపి పార్టీకి తీవ్రస్థాయిలో నిరాశే ఎదురైంది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు అన్నింటిని జనం లోకి తీసుకెళ్లి స్థానిక ఓటర్లు అందరినీ తనవైపుకు తిప్పుకుని చివరికి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని అనుకుంది టిడిపి. కానీ చివరికి ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే ఏపీలో ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో చతికిలబడిన తెలుగుదేశం పార్టీ ఇక మరికొన్ని రోజుల్లో Cbn;cbn;kumaar;telugu desam party;jagan;andhra pradesh;telugu;panchayati;tdp;local language;partyటీడీపీ సంచలన నిర్ణయం.. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల బరిలో లేనట్లేనా.?టీడీపీ సంచలన నిర్ణయం.. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల బరిలో లేనట్లేనా.?Cbn;cbn;kumaar;telugu desam party;jagan;andhra pradesh;telugu;panchayati;tdp;local language;partyFri, 02 Apr 2021 04:00:00 GMTఇటీవలే ఏపీ లో పంచాయితీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన ప్రతిపక్ష టిడిపి పార్టీకి తీవ్రస్థాయిలో నిరాశే ఎదురైంది.  జగన్ ప్రభుత్వ వైఫల్యాలు అన్నింటిని జనం లోకి తీసుకెళ్లి స్థానిక ఓటర్లు అందరినీ తనవైపుకు తిప్పుకుని చివరికి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని అనుకుంది టిడిపి. కానీ చివరికి ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే ఏపీలో ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో చతికిలబడిన తెలుగుదేశం పార్టీ ఇక మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పై సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.



 జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రతిపక్ష టిడిపి పార్టీ నిర్ణయించినట్లు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  చర్చ నడుస్తుంది. ఇక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని టిడిపి భావిస్తోందట. అయితే ఇలా జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించడం వెనుక కారణం కూడా లేకపోలేదు ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడి ఇక బలవంతపు ఏకగ్రీవాలు చేసిందని టిడిపి ఆరోపిస్తోంది. ఎన్నికల కమిషన్  మార్గదర్శకాలు అన్నింటిని కూడా తుంగలో తొక్కి ఇక బెదిరింపులతో బలవంతపు ఏకగ్రీవం చేయడం వల్ల ఎక్కువ స్థానాల్లో అధికార పార్టీ గెలిచిందని ఆరోపిస్తోంది టీడీపీ.


 అందుకే మరి కొన్ని రోజుల్లో రాబోతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్టు టిడిపి వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తోంది. అయితే మొన్నటి వరకు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాడు అని అనుకున్న  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవలే పదవీ విరమణ కావడంతో.. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని అందుకే ఎన్నికలను బహిష్కరించడం మంచిది అని నిర్ణయించుకున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.



ఆ బస్సు డ్రైవర్ కు అవార్డు అంకితం చేసిన... రజినీ..?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>