PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న కొన్ని ప్రచారాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా హిందూ సమాజాన్ని ఇందిరాగాంధీ తొక్కేసారు అనే ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి జనాభా పెరుగుదల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించింది అనే వ్యాఖ్యలు ఎbjp;modi;bharatiya janata party;narendra modi;indira gandhi;mohandas karamchand gandhi;congress;media;prime minister;population;hindus;party;narendraబిజెపి కార్యకార్తల నోటి దూల నాశనం చేస్తుందా...?బిజెపి కార్యకార్తల నోటి దూల నాశనం చేస్తుందా...?bjp;modi;bharatiya janata party;narendra modi;indira gandhi;mohandas karamchand gandhi;congress;media;prime minister;population;hindus;party;narendraThu, 01 Apr 2021 16:00:00 GMTదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న కొన్ని ప్రచారాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా హిందూ సమాజాన్ని ఇందిరాగాంధీ తొక్కేసారు అనే ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి జనాభా పెరుగుదల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతుంటాయి.

దేశంలో జనాభా ను కట్టడి చేయడానికి అప్పట్లో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వినూత్న ఆలోచన చేశారు. అది విమర్శల పాలైంది. అయినా సరే ఇందిరాగాంధీ కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ విషయంలో హిందువులకు అన్యాయం జరిగిందని ముస్లిం జనాభా పెరగడానికి ఇందిరా గాంధి ప్రధాన కారణమని కొంతమంది సోషల్ మీడియాలో బిజెపి కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివలన ఇప్పుడు బిజెపిఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇటువంటి వ్యాఖ్యలు కాస్త ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముస్లిం సమాజాన్ని దగ్గర చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు కూడా వ్యవహరించడం లేదు. ఇక హిందువులకు కూడా భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. కొన్ని అంశాల్లో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కాబట్టి కొన్ని కొన్ని అంశాలను చాలా సున్నితంగా తీసుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న కొన్ని పర్యటనలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం ఉంది.



"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>