PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు పసుపు బోర్డ్ విషయంలో బిజెపి నేతలను అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని అంశాల్లో ఇప్పుడు షర్మిల కూడా బిజెపిని ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె పసుపు బోర్డ్ విషయంలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇక బిజెపి నేతలు కూడా ఆమె విషయంలో ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆమెకు ఘాటుగానే సమాధానం చెప్పారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు.. కేసీఆర్ ను ఎప్aravindh,sharmila,bjp,ts;nri;kcr;allu aravind;prasanth;bharatiya janata party;telangana;y. s. rajasekhara reddy;mp;minister;central government;father;reddy;queen;prashant kishorషర్మిలకు కొత్త పేరు పెట్టిన అరవింద్షర్మిలకు కొత్త పేరు పెట్టిన అరవింద్aravindh,sharmila,bjp,ts;nri;kcr;allu aravind;prasanth;bharatiya janata party;telangana;y. s. rajasekhara reddy;mp;minister;central government;father;reddy;queen;prashant kishorThu, 01 Apr 2021 18:06:51 GMTతెలంగాణాలో ఇప్పుడు పసుపు బోర్డ్ విషయంలో బిజెపి నేతలను అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని అంశాల్లో ఇప్పుడు షర్మిల కూడా బిజెపిని ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె పసుపు బోర్డ్ విషయంలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇక బిజెపి నేతలు కూడా ఆమె విషయంలో ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆమెకు ఘాటుగానే సమాధానం చెప్పారు.

తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు.. కేసీఆర్ ను ఎప్పుడు గద్దె దింపాలో వారికి బాగా తెలుసు అని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విచ్చల విడిగా  డబ్బులు ఖర్చు చేస్తున్నారు అని మందిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు హామీ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన విషయం అని వారు  మేనిఫెస్టో లో పెట్టారంతే.. పసుపు బోర్డు విషయంలో ఈ పాటికే కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో బోర్డు  వేస్తే ఖచ్చితంగా అది తెలంగాణకే వస్తుంది.. ఇది నా హామీ అని స్పష్టం చేసారు.

కేరళలో ఎన్నారై వ్యవస్థ ఉన్నట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం  పసుపు బోర్డు పెడితే  ఏమవుతుంది? అని ఆయన నిలదీశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఫైల్ మంత్రి ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉంది అని టెండర్లు కాల్ ఫర్ చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ దగ్గర బానిస బతుకు బతుకుతున్నాడు అని ఆయన మండిపడ్డారు. కేసీఅర్ పదవి అయిపోయిన తర్వాత జైల్ కు వెళ్ళడం కాయం.. దేశం వదిలి వెళ్ళినా తీసుకువచ్చి జైలు లో వేస్తాం అని ఆయన హెచ్చరించారు. ఆంధ్రలో కన్వర్షన్ క్వీన్.. తెలంగాణ కు వచ్చింది అని 2009లో వైఎస్ఆర్ డ్రామా చేయలేదా.. తెలంగాణా వస్తే పాస్ పోర్ట్ తీసుకురావాలని మీ తండ్రి  అనలేదా.. మరిప్పుడు పాస్ పోర్ట్ తీసుకొనే వచ్చావా? అని నిలాదీసారు.



పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>