PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే కుప్పం నియోజకవర్గంలో ఓడిపోవడం మాత్రం కూడా పార్టీని ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పుకోవచ్చు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్న సరే పరిస్థితి మాత్రం అందుకు అనుకూలంగా కనపడటం లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీరియస్ గా తీసుకుని కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మెరుగు పరిచే విధంగా అడుగులు వేసcbn,tdp,ap;cbn;bhavana;telugu desam party;andhra pradesh;telugu;panchayati;tdp;gift;local language;partyబాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలుబాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలుcbn,tdp,ap;cbn;bhavana;telugu desam party;andhra pradesh;telugu;panchayati;tdp;gift;local language;partyThu, 01 Apr 2021 21:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే కుప్పం నియోజకవర్గంలో ఓడిపోవడం మాత్రం కూడా పార్టీని ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పుకోవచ్చు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్న సరే పరిస్థితి మాత్రం అందుకు అనుకూలంగా కనపడటం లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీరియస్ గా తీసుకుని కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మెరుగు పరిచే విధంగా అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కుప్పం నియోజకవర్గంలో ఇటీవల పర్యటన కూడా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియోజకవర్గ పరిధిలో  సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతల విషయంలో చంద్రబాబు నాయుడికి కొంతమంది ఫిర్యాదులు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తో సమావేశమైన కొత్త ఎన్నికల కమిషనర్ మిగిలిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అలాగే పరిషత్ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చాలా వరకు కూడా ఆసక్తి చూపిస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఎలాగైనా సరే మున్సిపాలిటీని గెలిపించి తెలుగుదేశం పార్టీ అధినేతకు గిఫ్ట్ గా ఇస్తాము అని అక్కడి నేతలు హామీ ఇచ్చారు. కొంతమంది నేతలు పనిచేయడం లేదని చెప్పడంతో వాళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు అక్కడే నేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో ఎటువంటి అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి.



కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>