PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏ రాష్ట్రమైనా సరే ఆదాయం భారీగా పెంచుకోవాలి అంటే కచ్చితంగా పారిశ్రామిక రంగం విషయంలో చాలా వరకు దూకుడుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఐటీ రంగం విషయంలో ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారించాయి. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం రావడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఐటీ రంగాన్ని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తూ భారీగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబjagan,ycp,ap;cbn;jagan;andhra pradesh;chief minister;dookuduబాబుకి ఇష్టమైన రంగం మీద జగన్ ఫోకస్...?బాబుకి ఇష్టమైన రంగం మీద జగన్ ఫోకస్...?jagan,ycp,ap;cbn;jagan;andhra pradesh;chief minister;dookuduThu, 01 Apr 2021 21:00:00 GMTఏ రాష్ట్రమైనా సరే ఆదాయం భారీగా పెంచుకోవాలి అంటే కచ్చితంగా పారిశ్రామిక రంగం విషయంలో చాలా వరకు దూకుడుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఐటీ రంగం విషయంలో ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారించాయి. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం రావడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఐటీ రంగాన్ని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తూ భారీగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే.

2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తనకు ఎంతో ఇష్టమైన ఐటి రంగం మీద ఎక్కువగా దృష్టి సారించి పెద్దఎత్తున ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకు వచ్చే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దాదాపుగా విజయవంతమయ్యారని చెప్పాలి. ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది చాలా ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భావించిన సరే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో వెనక్కు వెళ్ళాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్షపూరిత ముందుకు వెళ్ళడం వంటివి ఎక్కువగా జరిగాయి.  ఈ తరుణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రకటించిన ప్రోత్సాహకాలను ఇప్పుడు మళ్లీ కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు ఈ  నేపథ్యంలోనే త్వరలో ఐటి సదస్సు జరుగుతుంది. అందుకే గత ప్రభుత్వం ప్రకటించిన 60 కోట్ల ప్రోత్సాహకాలను ఐటీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాని అని భావిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం కష్టాల్లో ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి.



బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>