Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-249e46a0-2300-4cf7-95c7-49a32a543de9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-249e46a0-2300-4cf7-95c7-49a32a543de9-415x250-IndiaHerald.jpgభార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు మారుపేరుగా ఉంటుంది. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరికి ఒకరు రక్షణగా ఉంటూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉండాలి. భార్య భర్తల బంధం అంటే చివరి శ్వాస వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి కానీ నేటి రోజుల్లో భార్య భర్తల బంధం లో మాత్రం ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు భార్యాభర్తల బంధానికి నేటి రోజుల్లో విలువ లేకుండా పోతుంది అన్నMurder;women;telangana;police;marriage;husband;wife;woman;arrest;murder.;local language;shatru1భర్తను చంపిన భార్య.. ఎందుకో తెలుసా..?భర్తను చంపిన భార్య.. ఎందుకో తెలుసా..?Murder;women;telangana;police;marriage;husband;wife;woman;arrest;murder.;local language;shatru1Thu, 01 Apr 2021 19:20:00 GMTభార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు మారుపేరుగా ఉంటుంది. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరికి ఒకరు రక్షణగా ఉంటూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉండాలి. భార్య భర్తల బంధం అంటే  చివరి శ్వాస వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి కానీ నేటి రోజుల్లో భార్య భర్తల బంధం లో మాత్రం ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు భార్యాభర్తల బంధానికి నేటి రోజుల్లో విలువ లేకుండా పోతుంది అన్నది అర్థం అవుతుంది.



 వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన దంపతులు కనీసం కొన్నాళ్ళు కూడా కలిసి ఉండటం లేదు. ముఖ్యంగా నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాదు ఎప్పుడూ అనుమానాలు వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే మనస్పర్ధలు తలత్తుతు కట్టుకున్నావారే బద్ద శత్రువులుగా మారిపోయి ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరూ తీసుకునేంత వరకు వెళ్తుంది.  ఇలా వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని కష్ట సుఖాల్లో తోడు ఉంటామని ప్రమాణం చేసిన వారు చివరికి కట్టుకున్న వారి విషయంలో కాలయముడీగా మారిపోతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజాంబాద్ జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఏకంగా కట్టుకున్న భర్త విషయంలో కాలయముడు గా మారిపోయింది భార్య.  చిన్న కారణానికే భర్తను దారుణంగా హత్య చేసింది కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలోనే మాటా మాటా పెరగడంతో భర్తను రోకలి బండతో కొట్టి చంపింది భార్య నర్సమ్మ. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  సమాచారం అందుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరి దంపతులు కూడా గతంలో ఓ మహిళ హత్య కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైనట్లు తెలుస్తోంది.



మోడీని దిగిపోమంటూ పెద్ద క్యూ..?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>