PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనే విషయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఇప్పుడు సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకు వెళ్లి కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితే తనకు ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలను కూcbi,kcr,trs,ts;kcr;bharatiya janata party;telangana;prime minister;chief minister;cbi;cabinet;letter;central government;dookudu;party;narendraసిబిఐకి కెసిఆర్ షాక్ ఇస్తారా..?సిబిఐకి కెసిఆర్ షాక్ ఇస్తారా..?cbi,kcr,trs,ts;kcr;bharatiya janata party;telangana;prime minister;chief minister;cbi;cabinet;letter;central government;dookudu;party;narendraThu, 01 Apr 2021 08:00:00 GMTజాతీయ స్థాయిలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనే విషయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఇప్పుడు సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకు వెళ్లి కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితే తనకు ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలను కూడా త్వరలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది

భారతీయ జనతా పార్టీ నేతల విషయంలో సీఎం కేసీఆర్ ముందు నుంచి సీరియస్ గానే ఉన్నారు. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆయనను ఇబ్బంది పెట్టడంతో సీఎం కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలిసిందే.  అయితే ఇప్పుడు సిబిఐ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం.

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేపట్టకుండా ఆయన జాగ్రత్తగా ముందుకు వెళ్లే సూచనలు కనపడుతున్నాయి. సిబిఐ విషయంలో ముందు నుంచి కూడా సీఎం కేసీఆర్ ఆగ్రహం గానే ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు  సిబిఐ కి సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ కూడా దాదాపు అదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. త్వరలోనే కేబినెట్ సమావేశమైతే నిర్ణయం సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే సీఎం కేసీఆర్ కూడా ఇబ్బంది పడవచ్చు అని అంటున్నారు.



ఎంత ధైర్యం?.. మ‌న టీకానే వ‌ద్ద‌న్నారు!

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>