PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/cbi-searches-premises-of-two-men-who-allegedly-used-fake-st-certificates-to-secure-govt-jobs04717286-7b60-415c-aca8-23675e0faece-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/cbi-searches-premises-of-two-men-who-allegedly-used-fake-st-certificates-to-secure-govt-jobs04717286-7b60-415c-aca8-23675e0faece-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఏ రాష్ట్రంలో కూడా న్యాయ వ్యవస్థ విషయంలో ఏపీ లో జరిగిన విధంగా దాడి జరగలేదనే మాట వాస్తవం. గతంలో ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సందర్భంలో కూడా న్యాయ వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు అనే మాట వాస్తవం. అమరావతి విషయంలో అలాగే కొన్ని కొన్ని అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో న్యాయవ్యవస్థను ఎక్కువగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఏకంగా న్యాయవ్యవస్cbi,ap;amaravati;andhra pradesh;media;cbi;ycpసిబిఐ కావాలనే లేట్ చేస్తుందా మాస్టారూ...?సిబిఐ కావాలనే లేట్ చేస్తుందా మాస్టారూ...?cbi,ap;amaravati;andhra pradesh;media;cbi;ycpThu, 01 Apr 2021 20:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఏ రాష్ట్రంలో కూడా న్యాయ వ్యవస్థ విషయంలో ఏపీ లో జరిగిన విధంగా దాడి జరగలేదనే మాట వాస్తవం. గతంలో ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సందర్భంలో కూడా న్యాయ వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు అనే మాట వాస్తవం. అమరావతి విషయంలో అలాగే కొన్ని కొన్ని అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో న్యాయవ్యవస్థను ఎక్కువగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు టార్గెట్ చేశారు.

ఏకంగా న్యాయవ్యవస్థ విషయంలో కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి న్యాయవ్యవస్థ మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు న్యాయ వ్యవస్థ పై ఆరోపణలు చేసిన వారి విషయంలో అలాగే జడ్జిలు న్యాయవాదుల విషయంలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో బూతులు తిట్టిన వారి విషయంలో సిబిఐ విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ ఎక్కడ వరకు వెళ్లింది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు.

కొంత మంది వైసీపీ నాయకులను విచారించిన సిబిఐ అధికారులు ఈ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి చెప్పడం విస్మయానికి గురిచేస్తున్న అంశం గా చెప్పుకోవచ్చు. కొంతమంది సోషల్ మీడియాలో చేసిన కామెంట్ లకు సంబంధించి తాము సోషల్ మీడియా యాజమాన్యాలకు ఇప్పటికే లేఖలు రాశామని త్వరలోనే దీనికి సంబంధించి స్పందన వస్తుందని మూడు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్యలు అనేవి అసలు ప్రధాన కారణం కాదని సీబీఐ కావాలనే ఈ విషయంలో జాప్యం చేస్తోందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి.



బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>