PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down6b34cc55-ad00-45f2-bf3b-ecda1b7a78a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down6b34cc55-ad00-45f2-bf3b-ecda1b7a78a3-415x250-IndiaHerald.jpgదేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి మళ్లీ రెచ్చిపోతోంది. రోజు రోజు కరోనా బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఏ రోజు కా రోజు దేశంలో గరిష్ట స్థాయిలో కేసులు వస్తున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కేసులు నమోదు అవగా.. అంతటి స్థాయిలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతండటం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వ్యాక్సినేlock-down;kcr;kumaar;telangana;september;coronavirusతెలంగాణలో లాక్ డౌన్.. షాపుల మూసివేత.. నిజమెంత..?తెలంగాణలో లాక్ డౌన్.. షాపుల మూసివేత.. నిజమెంత..?lock-down;kcr;kumaar;telangana;september;coronavirusThu, 01 Apr 2021 23:00:00 GMTదేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి మళ్లీ రెచ్చిపోతోంది. రోజు రోజు కరోనా బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఏ రోజు కా రోజు దేశంలో గరిష్ట స్థాయిలో కేసులు వస్తున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కేసులు నమోదు అవగా.. అంతటి స్థాయిలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతండటం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 7 కోట్ల వరకూ వ్యాక్సిన్‌ను వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మళ్లీ దేశంలో లాక్ డౌన్‌ విధిస్తారేమో అన్న ఆందోళన కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చినా.. లాక్ డౌన్ పెట్టేది లేదని అసెంబ్లీలోనే ప్రకటించినా ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో దుకాణాల సమయం కుదించారంటూ ఓ ఫేక్ జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

ఈ నకిలీ జీవో ప్రచారం జోరందుకోవడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. సామాజిక మాధ్యమాల్లోని జీవో కాపీ నకిలీదని సీఎస్‌ సోమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. రాత్రి వేళ దుకాణాలు మూసివేత వార్త తప్పుడు ప్రచారమని సీఎస్‌ తేల్చి చెప్పారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలనేది నిజం కాదని వివరించారు. అంతే కాదు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండబోదని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆ రాష్ట్రం లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు వచ్చినా అక్కడ కూడా లాక్ డౌన్ విధించలేదు. అలాంటిది పెద్దగా కేసులు లేని తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశమే లేదు.





నిమ్మగడ్డకు టైమ్ ఫిక్స్ చేశారా?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>