Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan150badd9-ba9f-4563-928d-fe2c6c7c0f64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan150badd9-ba9f-4563-928d-fe2c6c7c0f64-415x250-IndiaHerald.jpgజగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగించింది జగన్ ప్రభుత్వం. అయితే ఇక తమ ప్రభుత్వం ఉన్నది పేదలందరికీ మెరుగైన విద్య వైద్యం అందించేందుకు అని తమ నిర్ణయాలు ద్వారానే చాటిచెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే నేటి జనరేషన్ లో ఇంగ్లీష్ మీడియం విద్య లేకుండా విద్యార్థులు ఎంత చదివినా వృధా అని భావించి ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకJagan;amala akkineni;vidya;jagan;telugu;chief minister;reddyమళ్లీ స్కూల్స్ ప్రారంభం అయ్యేనాటికి.. అలా జరగాల్సిందే.. జగన్ ఆదేశాలు..?మళ్లీ స్కూల్స్ ప్రారంభం అయ్యేనాటికి.. అలా జరగాల్సిందే.. జగన్ ఆదేశాలు..?Jagan;amala akkineni;vidya;jagan;telugu;chief minister;reddyThu, 01 Apr 2021 09:30:00 GMTజగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగించింది జగన్ ప్రభుత్వం. అయితే ఇక తమ ప్రభుత్వం ఉన్నది పేదలందరికీ మెరుగైన విద్య వైద్యం అందించేందుకు అని తమ నిర్ణయాలు ద్వారానే చాటిచెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే నేటి జనరేషన్ లో ఇంగ్లీష్ మీడియం విద్య లేకుండా విద్యార్థులు ఎంత చదివినా వృధా అని భావించి ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే రాష్ట్రంలో తెలుగును నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ అటు ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ పేద విద్యార్థులు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు ఎక్కడ వెనకడుగు వేయలేదు జగన్ ప్రభుత్వం. ఇప్పటికే విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం...  మరోసారి ఇంగ్లీష్ మీడియం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడి లో కూడా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం మరింత కీలకంగా మారిపోయింది.



 ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ ల్లోనూ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ ల తో పాటు పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. మళ్లీ స్కూల్స్ ప్రారంభం అయ్యేనాటికి ఇక విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక అందేలా చూడాలంటూ సూచించారు. ఇక నాడు నేడు కార్యక్రమం లో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలలు అన్నింటిని కూడా ఏప్రిల్లో ప్రారంభిస్తాము అంటూ సీఎం జగన్ తెలిపారు.  జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.



తిరుపతిలో బూమరాంగ్ అయ్యేదెవరికి...?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>