PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/real-estate-ap9ee95987-b53a-48f2-b7c8-7f9e903db104-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/real-estate-ap9ee95987-b53a-48f2-b7c8-7f9e903db104-415x250-IndiaHerald.jpgమున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఏపీ క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు కలిసారు. స్టాంపు డ్యూటీ తగ్గించాలని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఇతర సమస్యలపై స్పందించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఏపీ క్రెడాయ్ అధ్యక్షులు రాజా శ్రీనివాస్ మాట్లాడుతూ... క్రెడాయ్ కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత అనేక అంశాలపై చర్చించాం అని వెల్లడించారు. ముఖ్యంగా స్టాంప్ డ్యూటీ వల్ల ప్రజల పై భారం పడుతుంది అని తెలిపారు. అదే విధంగా ఇతర సమస్యలను కూడా మంత్రి బొత్స గారిని కలిసి వివరించాం అని ఆయన పేర్కొన్నారు. ఆయన కూడా సానుకూలంగాreal estate,ap;raja;srinivas;andhra pradesh;botcha satyanarayana;minister;research and analysis wingఏపీలో రియల్ రంగం పెరుగుతుందా...?ఏపీలో రియల్ రంగం పెరుగుతుందా...?real estate,ap;raja;srinivas;andhra pradesh;botcha satyanarayana;minister;research and analysis wingWed, 31 Mar 2021 10:09:32 GMTమున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఏపీ క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు కలిసారు. స్టాంపు డ్యూటీ తగ్గించాలని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఇతర సమస్యలపై స్పందించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఏపీ క్రెడాయ్ అధ్యక్షులు రాజా శ్రీనివాస్ మాట్లాడుతూ... క్రెడాయ్ కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత అనేక అంశాలపై చర్చించాం అని వెల్లడించారు. ముఖ్యంగా స్టాంప్ డ్యూటీ వల్ల ప్రజల పై భారం పడుతుంది అని తెలిపారు. అదే విధంగా ఇతర సమస్యలను కూడా మంత్రి బొత్స గారిని కలిసి వివరించాం అని ఆయన పేర్కొన్నారు.

ఆయన కూడా సానుకూలంగా స్పందించి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది అని, కరోనా కారణంగా.. సొంత ఇంటి విలువ చాలా మందికి తెలిసొచ్చింది అని వెల్లడించారు. మంచి ఇల్లు కట్టుకుని, అందులోనే ఆఫీసు పనులు కూడా చేసుకునేందుకు వీలుగా ఉండాలని చూస్తున్నారు అని వెల్లడించారు. గత కొంతకాలంగా ఇళ్ళు, ప్లాట్లు  కొనుగోళ్లకు  డిమాండ్ పెరిగింది అని పేర్కొన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త  డిజైన్లను రూపొందిస్తున్నాం అని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ కూడా రావడంతో ప్రజలు కూడా దైర్యం గా కార్యకలాపాలలో పాల్గొంటున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే.. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాం అని ఆయన పేర్కొన్నారు. స్టాంపు డ్యూటీ డిడక్షన్ వల్ల ప్రజలకు ఎంతో భారం తగ్గుతుంది అని వెల్లడించారు. రా మెటీరియల్ లో ఎటువంటి రాయతీలు  మేము కోరలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ కొంత మంది ఉద్దేశపూర్వకంగా సిండికేట్ అయి ధరలు పెంచుతున్నారు మండిపడ్డారు. అదంతా తాత్కాలికమే.. తప్ప.. డిమాండ్, సప్లై కారణం కాదు అన్నారు. ఇటువంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ధరలను నియంత్రించాలని కోరుతున్నాం అని తెలిపారు.



టాలీవుడ్ గాసిప్స్ : నక్సలిజం పేరుతో వచ్చిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా..?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>