PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news-19cd9a9b-b685-4b0d-ae1b-74c4aaa8bda3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news-19cd9a9b-b685-4b0d-ae1b-74c4aaa8bda3-415x250-IndiaHerald.jpg ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పలు కొత్త విధమైన సంక్షేమలను ప్రవేశ పెడుతూ అభివృద్ది పథం దూసుకుపోతుంది. ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు పరుస్తున్న జగన్ ప్రభుత్వం మరొక వినూత్న పథకానికి రంగం సిద్దం చేస్తుంది. గ్రామాలలో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం " విలేజ్ క్లినిక్ " లను ఏర్పాటు చేసేందుకు వేగంగా ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్యం అనేది అందని ద్రాక్షల మారింది.latest news;amala akkineni;jagan;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;chief minister;letter"వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్" లపై ఎన్నో ప్రశ్నలు..?"వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్" లపై ఎన్నో ప్రశ్నలు..?latest news;amala akkineni;jagan;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;chief minister;letterWed, 31 Mar 2021 19:00:00 GMT ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పలు కొత్త విధమైన సంక్షేమలను ప్రవేశ పెడుతూ అభివృద్ది పథం దూసుకుపోతుంది. ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు పరుస్తున్న జగన్ ప్రభుత్వం మరొక వినూత్న పథకానికి రంగం సిద్దం చేస్తుంది. గ్రామాలలో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం " విలేజ్ క్లినిక్ " లను ఏర్పాటు చేసేందుకు వేగంగా ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్యం అనేది అందని ద్రాక్షల మారింది.

గ్రామీణ ప్రాంతాలలో హటాత్తుగా ప్రమాదానికి గురి అయిన వారు అలాగే చిన్న చిన్న రోగాల బారిన పడిన వారికి వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు డిల్లీ లో కేజ్రివాల్ ప్రభుత్వం "మోహల్లా క్లినిక్ " లను ప్రవేశ పెట్టింది. అక్కడ ఈ విధానం ప్రజలను ఎంతో ఆకర్షించింది. ముఖ్యమంత్రి కేజ్రివాల్ ప్రవేశ పెట్టిన ఈ విధానం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు లభించాయి. దీంతో ఇదే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం " బస్తీ దావఖాన" పేరుతో ప్రవేశ పెడుతుంది. మరి ఇదే విధానాన్ని అనుసరిస్తూ జగన్ ప్రభుత్వం కూడా ఆంద్ర ప్రదేశ్ లో " వైఎస్ఆర్ క్లినిక్ లు " పేరుతో ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ విధానాన్ని ఆగష్టు 15 ప్రారంభించాలని సి‌ఎం జగన్ అధికారులకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. మరి ఈ విధానాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు.

 కరోనా మహమ్మారి విజృంబిస్తున్న ఇలాంటి రోజులలో " విలేజ్ క్లినిక్ " లు ఎంతో ఉపయోగ కరంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించిన విదివిధానాలను ఎలా అమలు పరుస్తుంది అనే దానిపై రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలను లేవనెత్తుతున్నారు. సచివాలయం మాదిరి ప్రతి గ్రామానికి విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తుందా..లేక డివిజన్ కు ఒక విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన " అన్న క్యాంటిన్ " లను క్లినిక్ లుగా మరిచే అవకాశం కూడా లేక పోలేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికి విలేజ్ క్లినిక్ ల విషయంలో జగన్ ప్రభుత్వం పై అన్నీ వైపులా కూడా సానుకూల స్పందన వస్తుంది.



తెలంగాణా ప్రజలకు విద్యుత్ శాఖ గుడ్ న్యూస్

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>