PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ బలపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రెండు రాష్ట్రాల్లో అధికారం తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొన్ని అంశాల్లో కొంతkcr,congress,ts;kcr;bharatiya janata party;telangana;congress;chief minister;janareddy;party;mantraకాంగ్రెస్ కేసీఆర్ ను దగ్గర చేసుకుంటుందా...?కాంగ్రెస్ కేసీఆర్ ను దగ్గర చేసుకుంటుందా...?kcr,congress,ts;kcr;bharatiya janata party;telangana;congress;chief minister;janareddy;party;mantraTue, 30 Mar 2021 12:06:08 GMTకాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ బలపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రెండు రాష్ట్రాల్లో అధికారం తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొన్ని అంశాల్లో కొంతమందిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవు. కేసీఆర్ కూడా బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కాస్త చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు దాదాపు లేవు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దగా విమర్శలు చేసిన పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. త్వరలోనే సీఎం కేసీఆర్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్. జానారెడ్డి విషయంలో ఆయన చాలా సానుకూలంగా ఉన్నారని అందుకే టిఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల మీద అంతగా దృష్టి సారించలేదు అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వైఖరిని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని జానారెడ్డి కచ్చితంగా గెలుస్తారు అని అందుకే మంత్రులు కూడా పెద్దగా దృష్టి పెట్టవద్దని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కూడా వార్తలు వినపడుతున్నాయి.


విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వెన‌క వెంకయ్యనాయుడు??

వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

మహేష్ తో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న గురూజీ...

ముహూర్త బ‌లాన్ని న‌మ్ముకున్న వైసీపీ ? ఇదో వింత‌

తిరుప‌తిలో వైసీపీ ఫ‌స్ట్ స్టెప్‌తోనే టీడీపీ బెంబేలు..!‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>