PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4c8e3661-5c77-473a-a80d-8cad2aff34ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4c8e3661-5c77-473a-a80d-8cad2aff34ca-415x250-IndiaHerald.jpgమనదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని పార్టీల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న వైఖరి కూడా ఇబ్బందికరంగానే ఉంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలను పూర్తిగా లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహరించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తమిళనాడులో అన్నాడీఎంకే ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ modi,bjp;modi;bhavana;jayalalitha;narendra modi;government;prime minister;parliment;assembly;tamilnadu;party;manadesamమోడీ మీద ఎమ్మెల్యేలు చాలా కోపంగా ఉన్నారా...?మోడీ మీద ఎమ్మెల్యేలు చాలా కోపంగా ఉన్నారా...?modi,bjp;modi;bhavana;jayalalitha;narendra modi;government;prime minister;parliment;assembly;tamilnadu;party;manadesamTue, 30 Mar 2021 08:53:57 GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న వైఖరి కూడా ఇబ్బందికరంగానే ఉంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలను పూర్తిగా లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహరించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తమిళనాడులో అన్నాడీఎంకే ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసినట్టుగా తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీలో ఆ  పార్టీని విలీనం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అడుగులు వేశారు అని కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తమిళనాడులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంను ఆయన పూర్తి స్థాయిలో తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేయడం మనం చూసాం. దీనితో తమిళనాడులో చాలామంది ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనబడింది. ఇక ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోవడానికి ఇదే  కారణం అవుతుంది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

అన్నాడీఎంకే విషయంలో జయలలిత చాలా కష్టపడ్డారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకున్నారు. నాయకత్వ లోపం లేకుండా ఆమె పార్టీని ముందుకు నడిపించారు. కానీ ఆమె మరణం తర్వాత ఆ పార్టీలో ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. శశికళ విషయంలో కూడా ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడ్డారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ పార్టీని లేకుండా చేయాలని చూడటం తోనే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కష్టపడటం లేదు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు అంచనా వేసుకున్న చాలామంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారు అని పార్టీని కాపాడుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని అందుకే ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం కూడా సమర్థవంతంగా చేయడం లేదని అంటున్నారు.


గంట కొడుతున్న క‌రోనా.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌

చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>