PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయ ప్రయాణం గురించి పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. షర్మిల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. షర్మిల కారణంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వై ఎస్ షర్మిల తో టిఆర్ఎస్ పార్టీ నేతలు సమావేశం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ sharmila,kcr;kcr;pragathi;srinivas;telangana rashtra samithi trs;telugu desam party;warangal;telangana;congress;district;telugu;smart phone;nalgonda;chief minister;reddy;partyషర్మిలను కేసీఆర్ లైట్ తీసుకోలేదా...?షర్మిలను కేసీఆర్ లైట్ తీసుకోలేదా...?sharmila,kcr;kcr;pragathi;srinivas;telangana rashtra samithi trs;telugu desam party;warangal;telangana;congress;district;telugu;smart phone;nalgonda;chief minister;reddy;partyMon, 29 Mar 2021 10:10:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. షర్మిల కారణంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వై ఎస్ షర్మిల తో టిఆర్ఎస్ పార్టీ నేతలు సమావేశం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఫోన్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కూడా కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు అని కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాలి. తెలంగాణలో షర్మిల బలహీనంగా కనబడినా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి చెప్పలేం. సీఎం కేసీఆర్ ఆమెను తక్కువ అంచనా వేయకుండా ఇప్పటినుంచి జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొంత మంది నేతలతో కూడా సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడటమే కాకుండా వారికి భవిష్యత్తు విషయంలో భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వామపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాడర్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఖమ్మం జిల్లా నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.


నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి అత‌డే... క‌న్ఫార్మ్...

పార్టీలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా బాబు అంతేనా...?

కొత్త పార్టీ యోచనలో కొండా! ఈటల, మల్లన్నతో చర్చ

యాంకర్స్ కి షాకిస్తున్న అనసూయ ఏం చేసిందో చూడండి..!

టీకా పంపిణీలో తెలంగాణ వెనకపడిందా..?

కాంగ్రెస్ నేతలకు జానారెడ్డి షాక్...?

టీడీపీ ఎమ్మెల్యేతో పవన్ చర్చలు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>