PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpg5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దాని విషయంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తమిళనాడు కాస్త కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రాజకీయంగా బలంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని కొన్ని విషయాల్లో తపbjp;modi;bhavana;jayalalitha;bharatiya janata party;narendra modi;government;prime minister;tamilnadu;central government;party;narendraఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి ఓటమికి అవే కారణమవుతాయా...?ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి ఓటమికి అవే కారణమవుతాయా...?bjp;modi;bhavana;jayalalitha;bharatiya janata party;narendra modi;government;prime minister;tamilnadu;central government;party;narendraSun, 28 Mar 2021 07:00:00 GMTభారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దాని విషయంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తమిళనాడు కాస్త కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రాజకీయంగా బలంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నా సరే కొన్ని తప్పులు కారణంగా ప్రజల్లో చులకన అవుతుంది అనే  అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని నమ్ముకుని చాలామంది ఇప్పుడు రోడ్డున పడ్డారు అనే భావన కూడా ఉంది. సామాన్య మధ్య తరగతి ప్రజలు చాలా వరకు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్లో వాళ్ల విషయంలో బిజెపి  ఇబ్బంది పడవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.

వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది రోడ్డున పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీ విడుదల చేసిన సరే పెద్దగా ఉపయోగం లేదు అనే భావన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలపై కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అందులో ప్రధానంగా తమిళనాడులో కనబడుతుంది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>