PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6b3cc9e9-eedc-4230-9030-236ff952439b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6b3cc9e9-eedc-4230-9030-236ff952439b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఆ జిల్లాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నాjagan,ycp,ap;bhavana;krishna;tiru;telugu desam party;godavari river;jagan;amaravati;andhra pradesh;east;telugu;east godavari;vishakapatnam;tirupati;chief minister;husband;good news;good newwz;partyఈ జిల్లాలకు జగన్ గుడ్ న్యూస్...?ఈ జిల్లాలకు జగన్ గుడ్ న్యూస్...?jagan,ycp,ap;bhavana;krishna;tiru;telugu desam party;godavari river;jagan;amaravati;andhra pradesh;east;telugu;east godavari;vishakapatnam;tirupati;chief minister;husband;good news;good newwz;partySun, 28 Mar 2021 07:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఆ జిల్లాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోపణలను కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలతో ముందుకు వెళుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జగన్ ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. అమరావతి తో పాటుగా కృష్ణ గుంటూరు జిల్లాలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా పశ్చిమగోదావరి తూర్పుగోదావరి, విశాఖ సహా కొన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలోనే ఆయన ఈ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో కూడా మాట్లాడే అవకాశం ఉందని టాక్. ప్రజలకు ఏది కావాలో జగన్ నేరుగా తెలుసుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వేసే అడుగుల పై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనే భావన ఉంది.


సాగర్ లో కాంగ్రెస్ కి చావో రేవో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>