Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrb68f956f-004d-49e7-9134-5d0251fa3d4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrb68f956f-004d-49e7-9134-5d0251fa3d4d-415x250-IndiaHerald.jpgకేంద్రం విశాఖలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కేంద్రం వెంటనే నిలిపివేయాలి అంటూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం కొనసాగుతోంది. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు సైతం ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ శబదాలు సైతం చేస్తున్నారూ. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరిగిపోతోంది. ఇKtr;ktr;andhra pradesh;telangana;రాజీనామా;industries;vishakapatnam;minister;tdp;central government;partyకేటీఆర్ హామీ ఇచ్చారు.. కానీ ఏంటో మరీ ఇలా జరిగింది..?కేటీఆర్ హామీ ఇచ్చారు.. కానీ ఏంటో మరీ ఇలా జరిగింది..?Ktr;ktr;andhra pradesh;telangana;రాజీనామా;industries;vishakapatnam;minister;tdp;central government;partySun, 28 Mar 2021 23:00:00 GMTకేంద్రం విశాఖ లో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కేంద్రం వెంటనే నిలిపివేయాలి అంటూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం కొనసాగుతోంది. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు సైతం ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ శబదాలు సైతం చేస్తున్నారూ. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరిగిపోతోంది.



 ఇలాంటి నేపథ్యంలో ఇటీవల తెలంగాణ అధికార పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తాము అన్న ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం తప్పదు అంటూ హెచ్చరించారు. ఇక తానే స్వయంగా వచ్చి విశాఖలో ఉద్యమంలో పాల్గొంటాను అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఈ క్రమంలోనే ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... రాజీనామా చేసిన టిడిపి నేత గంట ఇటీవలే కేటీఆర్ ను కూడా కలిశారు.



 టిడిపి నేత గంటా శ్రీనివాస రావు కేటీఆర్ ను కలవడం తో ఈ అంశం కాస్తా మరింత ఆసక్తికరంగా మారిపోయింది. అదే సమయంలో అటు ప్రతి పక్షాలు మాత్రం కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రాబట్టడానికి ఇలా కేటీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు కూడా వచ్చాయి..  అయితే అప్పుడెప్పుడో విశాఖ వెళ్లి ఉద్యమం లో పాల్గొంటాను అంటూ కేటీఆర్ ఇచ్చిన మాట మాత్రం నెరవేరలేదు. ఇలా రాజకీయ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇలా కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. భారీ జీతం.. కానీ ఆత్మహర్య.. ఎందుకో తెలుసా..?

పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>