PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tripura9bc0418c-ce73-45dc-a67d-a62d338e7cdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tripura9bc0418c-ce73-45dc-a67d-a62d338e7cdb-415x250-IndiaHerald.jpgఎన్నికల్లో రాణించాలంటే ప్రత్యర్థి బలం తెలుసుకోవాలి. మనం పోటీపడతాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రచారంలో జోష్ పెంచుతారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల్లో గెలుపొందేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రత్యర్థి బలం తెలుసుకోవాలి లేదంటే కక్ష్యాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. tripura;hari;hari music;rani;tara;tiru;mini;bharatiya janata party;police;local language;nijam;josh;partyబీజేపి నేతల ప్రచారంలో అపశృతి.. ఐదుగురు మృతి..బీజేపి నేతల ప్రచారంలో అపశృతి.. ఐదుగురు మృతి..tripura;hari;hari music;rani;tara;tiru;mini;bharatiya janata party;police;local language;nijam;josh;partySat, 27 Mar 2021 08:00:00 GMTజోష్ పెంచుతారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల్లో గెలుపొందేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రత్యర్థి బలం తెలుసు కోవాలి లేదంటే కక్ష్యాల తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది.


ప్రచారం ముగించుకొని వస్తున్న నేపథ్యం లో రోడ్డు ప్రమాదం ఆ పార్టీ నేత ప్రాణాలను కదిలించి వేస్తుంది. ఐదుగురు ప్రాణాల ను హరించి వేసింది. ప్రచారాని కి వెళ్లి వస్తుండగా ప్రమాదవ శాత్తు వాహనం చెట్టును ఢీకొనడం తో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.


విషయానికొస్తే.. ఈ ఘటన త్రిపుర లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీ లో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల ప్రచారం లో పాల్గొని మినీ ట్రక్కు లో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపుర లోని నూతన్‌ బజార్‌కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతం లో పడిపోయింది.  ఈ ప్రమాదం లో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన పై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది నిజంగానే బిజేపికి చేదు వార్త అనే చెప్పాలి..


ఏపీలో రివర్స్ పాలన అన్న కేసీఆర్

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>