PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస పార్టీ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో తెలంగాణాలో వైఎస్ షర్మిల కూడా అడుగుపెట్టడం ఆసక్తిగా మారింది. ఆమె బృందం ఇప్పుడు బిజెపి నేతలను కూడా టార్గెట్ చేస్తుంది. అన్ని జిల్లాల పర్యటనలకు వెళ్తున్న ఆమె ఇప్పుడు బీజేపీ నేతలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నేతలతో షర్మిల సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ని ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కు షర్మిల టీమ్ కౌంటర్ ఇచ్చsharmila,ts;modi;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;indira gandhi;mp;uttar pradesh;letter;partyషర్మిలను సిస్టర్ అని హేళన చేయొద్దుషర్మిలను సిస్టర్ అని హేళన చేయొద్దుsharmila,ts;modi;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;indira gandhi;mp;uttar pradesh;letter;partySat, 27 Mar 2021 18:10:00 GMTతెరాస పార్టీ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో తెలంగాణాలో వైఎస్ షర్మిల కూడా అడుగుపెట్టడం ఆసక్తిగా మారింది. ఆమె బృందం ఇప్పుడు బిజెపి నేతలను కూడా టార్గెట్ చేస్తుంది. అన్ని జిల్లాల పర్యటనలకు వెళ్తున్న ఆమె ఇప్పుడు  బీజేపీ నేతలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నేతలతో షర్మిల సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ని ఆమె టార్గెట్ చేస్తున్నారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ కు షర్మిల టీమ్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆమె అనుచరురాలు ఇందిరా శోభన్ మీడియాతో మాట్లాడారు. షర్మిళ ను విమర్శించే స్థాయి ఎంపీ అరవింద్ కు లేదు అని అన్నారు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిళకు అవగాహనలేదనడం సరికాదు అని మండిపడ్డారు. 5రోజుల్లో పసుపు బోర్డు సాధ్యం కాదని తెలిసి కూడా రైతులను మోసం చేసాడు అని మండిపడ్డారు. విశ్వసనీయతకు రాజన్న మారుపేరు అని ఆమె అన్నారు. రామరాజ్యం ఎవరు చూడలేదు, మోడీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రామరాజ్యం ఉందా అని ప్రశ్నించారు.

మహిళలపై దాడుల్లో యూపీ మొదటి స్థానంలో ఉంది అని ఆమె అన్నారు. సామాన్యులు బతకలేని స్థితికి మోడీ తీసుకొచ్చారు అని ఆమె విమర్శించారు. పేదోన్ని కొట్టి పెద్దోన్ని బతికియ్యాలి అనేలా మోడీ పాలన ఉంది అని అన్నారు. ప్రజలకు పసుపు బోర్డు హామీ ఇచ్చారు దానిపైనే మాట్లాడాలి అని సూచించారు. 10 వేల మద్దతు ధర లభిస్తుంటు అర్వింద్ అబద్దాలు చెప్తున్నారు అని, పసుపు బోర్డ్ పై బాండ్ పేపర్ ఇచ్చావు, ఏమైంది పసుపు బోర్డ్ అని నిలదీశారు. సిస్టర్ అంటూ వెటకారపు మాటలు మాట్లాడొద్దు అని, భావోద్వేగాలతో ప్రజల కడుపు నిండదు అన్నారు. రోజురోజుకీ బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అని పేర్కొన్నారు.


పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>