Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/interb377cb0d-28be-431f-883d-368e2c4174fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/interb377cb0d-28be-431f-883d-368e2c4174fb-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో విద్యార్థుల భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో ఇక ఆ తర్వాత లాక్ డౌన్ అమలులోకి రావడం ఇక అప్పుడు వరకు ఎంతో హాయిగా పాఠశాలలకు వెళ్లి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అందరూ అయోమయంలో మునిగిపోయారు. విద్యా సంస్థలు అన్నీ కూడా పూర్తిగా మూతపడడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య అసలు విద్యాసంస్థలు తెరుచుకుంటాయా లేదా అనే ఆందోళన కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులలInter;amala akkineni;telangana;central government;jaleel khan;coronavirusఅలాంటి ఆలోచన అస్సలు లేదు.. విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఇంటర్ బోర్డ్..?అలాంటి ఆలోచన అస్సలు లేదు.. విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఇంటర్ బోర్డ్..?Inter;amala akkineni;telangana;central government;jaleel khan;coronavirusSat, 27 Mar 2021 08:30:15 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో విద్యార్థుల భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో ఇక ఆ తర్వాత లాక్ డౌన్ అమలులోకి రావడం ఇక అప్పుడు వరకు ఎంతో హాయిగా పాఠశాలలకు వెళ్లి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అందరూ అయోమయంలో మునిగిపోయారు. విద్యా సంస్థలు అన్నీ కూడా పూర్తిగా మూతపడడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య అసలు విద్యాసంస్థలు తెరుచుకుంటాయా లేదా అనే ఆందోళన కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులలో నెలకొంది.



 ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక విద్యాసంస్థలను ప్రారంభించు కొనేందుకు అనుమతిస్తూ అన్లాక్ మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అటు కొన్ని రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి దృశ్య విద్యాసంస్థలు ప్రారంభించేందుకు కాస్త వెనకడుగు వేశాయి ప్రభుత్వాలు.  ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యా సంవత్సరం ప్రారంభం విషయంలో తీవ్ర స్థాయిలో ఆలోచన చేసి చివరికి గత నెల విద్యాసంస్థలను ప్రారంభించింది.


 ఈ క్రమంలోనే విద్యార్థులందరూ విద్యాసంస్థలకు వెళ్తున్నాము అని ఆనంద పడుతున్న సమయంలో ఇక అంతలోనే మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోవడం విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతూ ఉండటంతో మళ్ళీ విద్యాసంస్థలను మూసివేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది లాగానే ఈసారి పరీక్షలు నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అనే ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే ఇటీవలే ఇంటర్ ప్రాక్టికల్స్ పై ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు పంపినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. కాలేజీల బందుతో ఏప్రిల్ 7న ప్రాక్టికల్స్ నిర్వహించ లేకపోతే మిగతా తేదీల్లో నిర్వహిస్తానని కానీ పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన మాత్రం లేదు అంటూ స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంటర్ హాల్ టికెట్లు జారీ చేస్తామని అంటూ స్పష్టం చేశారు.



ఏపీలో రివర్స్ పాలన అన్న కేసీఆర్

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>