PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-lo-kothha-corona-mantri-clarity53804521-fb65-476a-9a73-c60c92fec4b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-lo-kothha-corona-mantri-clarity53804521-fb65-476a-9a73-c60c92fec4b0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పుడు కరోనా దెబ్బకు నానా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణాలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విశాఖలో కరోనా కేసులు ఆందోళన కలిగించాయి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లో కరోనా కలకలం రేగింది. దీనితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీaalla nani,ycp,ap;nani;surya sivakumar;andhra pradesh;anakapalle;district;smart phone;vishakapatnam;university;chief minister;minister;doctor;letterఆంధ్రా యూనివర్సిటీలో కరోనా... మంత్రి అలెర్ట్ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా... మంత్రి అలెర్ట్aalla nani,ycp,ap;nani;surya sivakumar;andhra pradesh;anakapalle;district;smart phone;vishakapatnam;university;chief minister;minister;doctor;letterSat, 27 Mar 2021 18:00:00 GMTఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పుడు కరోనా దెబ్బకు నానా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణాలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విశాఖలో కరోనా కేసులు ఆందోళన కలిగించాయి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లో కరోనా కలకలం రేగింది. దీనితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని... యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 65 మందికి కరోనా నిర్ధారణ అయిందని మంత్రి ఆళ్ల నాని మీడియాకు చెప్పారు. విశాఖపట్నం జిల్లా DMHO డాక్టర్ సూర్య నారాయణతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నా అని మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో 1500 మందికి కరోనా పరీక్షలు చేయగా 65మందికి కరోనా నిర్ధారణ అయ్యింది అని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతి రోజు 7 వేల 500 వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నం జిల్లాలో 6కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో KGH హాస్పిటల్, అనకాపల్లి, విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్ సిద్ధం చేసాం అని వెల్లడించారు. కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం KGH హాస్పిటల్ లో 15 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసాం అని మంత్రి మీడియాకు వివరించారు.


అతి చేసిన ఏపీ మంత్రి తమ్ముడు... గొర్రెలు అడ్దోచ్చాయి అని కొట్టేసారు

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>