Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/pak-cricketers-in-indian-premier-league11e6af3b-6c10-4d23-99cd-8eb95b65966e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/pak-cricketers-in-indian-premier-league11e6af3b-6c10-4d23-99cd-8eb95b65966e-415x250-IndiaHerald.jpg ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో అన్ని దేశాల ఆటగాళ్లూ ఐపీఎల్‌లో పాలు పంచుకున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ఆడారు. కానీ ఆ తర్వాత రెండో సీజన్ నుంచి పాక్ ఆటగాళ్లను ..virat kohli;varsha;cricket;pakistan;icc t20;indianఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు.. తొలి ఎడిషన్ స్టైల్లో మళ్లీ..!?ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు.. తొలి ఎడిషన్ స్టైల్లో మళ్లీ..!?virat kohli;varsha;cricket;pakistan;icc t20;indianFri, 26 Mar 2021 10:30:00 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో అన్ని దేశాల ఆటగాళ్లూ ఐపీఎల్‌లో పాలు పంచుకున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ఆడారు. కానీ ఆ తర్వాత రెండో సీజన్ నుంచి పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు దూరం పెట్టేశాయి. దీంతో ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లకు ఎండ్ కార్డ్ పడింది. కానీ త్వరలో మళ్లీ ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనే పాక్ ఆటగాళ్లు భారత క్రికెట్ లీగ్‌లో పాల్గొని సత్తా చాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పాక్ ఆటగాళ్ల 14 ఏళ్ల నిరీక్షణకు 2022 ఐపీఎల్‌ సీజన్‌తో తెరపడేలా ఉంది. తొలి సీజన్ తరువాత 14 ఏళ్లుగా ఈ టోర్నీకి దూరమైన పాక్ క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టేందుకు వచ్చే ఏడాది టోర్నీ వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  భారత్‌, పాక్‌ల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొని, చర్చలకు ఇరు దేశాధినేతలు అంగీకరించి, ఆ చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాక్‌ క్రికెటర్లు ఆడే అవకాశాలను కొట్టిపారేయలేం. కాగా, పాక్‌ ఆటగాళ్లు 2008లో తొలిసారిగా లీగ్‌లో పాల్గొన్నారు. ఇదే వారికి మొదటిది, ఆఖరిది‌.    

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం పాక్‌ క్రికెటర్లు భారత్‌కు రానున్నారు. ఈ టీ20లో పాక్ ఆటగాళ్లు పాల్గొని అంతా సవ్యంగా జరిగితే.. ఆ తరువాత ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతుందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ మీడియాలో ఇప్పటికే ప్రత్యేక కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 


నల్ల ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఇది తెలుసుకోండి..!

తిరుప‌తి టీడీపీలో ఏం జ‌రుగుతోంది... సేమ్ సీన్ రిపీట్ ?

మళ్ళీ ఢిల్లీ వెళ్తా అంటున్న జగన్...? ఈసారి కొత్తగా

కాపు వేద‌న‌: కాపులు ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యేందుకు క‌రెక్ట్ టైం ఇదే ?

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారింది..?

నెపోటిజం పై స్పందించిన నాగ్.. తప్పేంటి అంటూ ?

రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయినట్టు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>