PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. మంత్రివర్గం నుంచి కొంత మందిని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. అయితే కొంత మంది పేర్లు మాత్రం ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడతారు. అందులో ప్రధానంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా కృషి చేశారు. అందుకే ఆయన విషయంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ సానుకూలంkcr,trs,ts;kcr;kumaar;ajay;telugu desam party;district;telugu;nalgonda;chief minister;cabinet;mla;letter;reddy;partyకేసీఆర్ కేబినేట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే...?కేసీఆర్ కేబినేట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే...?kcr,trs,ts;kcr;kumaar;ajay;telugu desam party;district;telugu;nalgonda;chief minister;cabinet;mla;letter;reddy;partyThu, 25 Mar 2021 15:10:00 GMTకేసీఆర్ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. మంత్రివర్గం నుంచి కొంత మందిని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. అయితే కొంత మంది పేర్లు మాత్రం ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడతారు. అందులో ప్రధానంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా కృషి చేశారు.

అందుకే ఆయన విషయంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఇటీవలి కాలంలో వరుసగా సీఎం కేసీఆర్ ను సండ్ర వెంకటవీరయ్య కలుస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అన్ని సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన సందర్భం లేదు అని చెప్పాలి. అయితే సీఎం కేసీఆర్ ఆయనకు కేబినేట్  లో చోటు కల్పించే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి కూడా ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నారు.

కేబినేట్ లోకి     తీసుకోవాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. జిల్లాకు చెందిన మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు కేబినేట్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కేబినెట్ లోకి రావడానికి ఆసక్తి కరం గా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన సదరు నేత ఇప్పుడు కేబినెట్ లోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ తోనే నేరుగా మాట్లాడుతున్నారని సమాచారం. మరియు సీఎం కేసీఆర్ ఆయన విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత స్పష్టత రానుంది.


నాగ చైతన్యకి సపోర్ట్ గా నిలుస్తున్న సూపర్ స్టార్....

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?

కొండపల్లి రాజా సినిమా మొదట చిరంజీవి చేయవలసింది హీరోగా వెంకటేష్ మారడం వెనుక కథేంటి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>