MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntrd222dee4-fb8b-4bc2-9593-2eb137b225e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntrd222dee4-fb8b-4bc2-9593-2eb137b225e1-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చి ఇప్పటికే సంవత్సరం దాటింది. చివరిసారిగా ఆయన దర్శకత్వంలో అల వైకుంఠ పురములో సినిమా విడుదలయ్యింది. ఆ తర్వాత ఇంత వరకు ఏ సినిమా కూడా ఆయన దర్శకత్వంలో ప్రారంభం కాలేదు. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి "అయినను పోయిరావలె హస్తినకు" అని పేరు పెట్టారు. ఈ సినిమాని చిన్న బాబు నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 2020 లోనే ప్రారంభం కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎjunior ntr;cbn;mahesh;ntr;jr ntr;mahesh babu;rajamouli;srinivas;trivikram srinivas;rrr movie;cinema;2020;nandamuri taraka rama raoజూనియర్ ఎన్టీఆర్ కు డెడ్ లైన్ పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్..జూనియర్ ఎన్టీఆర్ కు డెడ్ లైన్ పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్..junior ntr;cbn;mahesh;ntr;jr ntr;mahesh babu;rajamouli;srinivas;trivikram srinivas;rrr movie;cinema;2020;nandamuri taraka rama raoThu, 25 Mar 2021 17:00:00 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చి ఇప్పటికే సంవత్సరం దాటింది. చివరిసారిగా  ఆయన దర్శకత్వంలో అల వైకుంఠ పురములో సినిమా విడుదలయ్యింది. ఆ తర్వాత ఇంత వరకు ఏ సినిమా కూడా ఆయన దర్శకత్వంలో ప్రారంభం కాలేదు. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి "అయినను పోయిరావలె హస్తినకు" అని పేరు పెట్టారు. ఈ సినిమాని చిన్న బాబు నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 2020 లోనే ప్రారంభం కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు. దీంతో ఖాళీగా ఉండలేక త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా విసుగు చెందుతున్నారని తెలుస్తోంది.


రాజమౌళి సినిమా ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితులలో ఇక వెయిట్ చేయడం ఇష్టం లేక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసిన తర్వాతనే మహేష్ బాబు సినిమా ప్రారంభించాలని ఒక నిబంధన తెరమీదకు వచ్చింది. దీంతో మహేష్ బాబు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా ఏక కాలంలో పూర్తి చేయాలని మహేష్ బాబు భావించారు. ఇదే విషయమై త్రివిక్రమ్ పై మహేష్ బాగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.


కానీ ఎన్టీఆర్ తో కమిట్ అయ్యారు కాబట్టి త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా పట్టాలు ఎక్కించడం లేదు. అయితే ఇంకా ఎన్ని రోజులు ఆగాల్సి ఉందని తారక్ ని త్రివిక్రమ్ అడిగారని.. అందుకు తారక్ సరైన సమాధానం ఇవ్వలేక పోయారు అని తెలుస్తోంది. దీనితో ఫలానా తేదీ వరకు తాను వేచి చూస్తానని.. అప్పటి లోపు అవైలబుల్ లో లేకపోతే తాను మహేష్ తో కలసి సినిమా స్టార్ చేస్తానని ఎన్టీఆర్ కి ఒక డెడ్ లైన్ పెట్టారట. మరి తారక్ ఆ సమయంలోపు ఆర్ఆర్ఆర్ సినిమాని పూర్తి చేస్తారో లేదో చూడాలి.


సితార బ్యానర్ లో నితిన్ హ్యాట్రిక్ హిట్ కొడతాడా??

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>