PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కష్టపడుతున్నారు. ఇక బడ్జెట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ బడ్జెట్ రూపకల్పన విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టారని తెలుస్తోంది. మాజీ ముఖ్jagan,ycp,ap;hyderabad;jagan;andhra pradesh;telangana;buggana rajendranath reddy;chief minister;minister;letter;reddyరోశయ్య సహకారం తీసుకునే ఆలోచనలో జగన్...?రోశయ్య సహకారం తీసుకునే ఆలోచనలో జగన్...?jagan,ycp,ap;hyderabad;jagan;andhra pradesh;telangana;buggana rajendranath reddy;chief minister;minister;letter;reddyThu, 25 Mar 2021 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కష్టపడుతున్నారు. ఇక బడ్జెట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ బడ్జెట్ రూపకల్పన విషయంలో సీరియస్ గా   దృష్టి పెట్టారని తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్యతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని ఆయన సలహాలు తీసుకుని ఆర్థిక శాఖ విషయంలో జాగ్రత్తగా జగన్ ముందుకు వెళ్తున్నారు అని తెలుస్తుంది. ఆర్థిక శాఖ సలహాదారుగా  జగన్ ఆయనను తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే రోశయ్య అనారోగ్య సమస్యల కారణంగా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ రూపకల్పన విషయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన సహకారం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ నేరుగా రోశయ్యను కలిసే అవకాశం ఉందని సమాచారం. త్వరలో హైదరాబాద్ వెళ్లి జగన్ ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కొంతమంది ఆర్థిక శాఖ అధికారులు కూడా రోశయ్య వద్దకు వెళ్లి కొన్ని శాఖలు ఆదాయం పెరిగే మార్గాలు అడిగినట్టుగా కూడా సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్దగా కసరత్తు చేసినా సరే ఉపయోగం ఉండటం లేదు.  అందుకే జగన్ కాస్త సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆర్థిక శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి జగన్ దీని మీద దృష్టి పెట్టి శాఖను మెరుగుపరచవచ్చు.


సితార బ్యానర్ లో నితిన్ హ్యాట్రిక్ హిట్ కొడతాడా??

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>