PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కి తెలంగాణతో కొన్ని విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తుల పంపకాల కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు అలాగే ఆస్తుల పంపకాల విషయంలో తెలంగాణ ముందుకు రావడం లేదు. దీని కారణంగా ముఖ్యమంత్రjagan,kcr,trs,ts;kcr;bhavana;hyderabad;jagan;andhra pradesh;telangana;chief minister;aqua;central government;allu sneha;dookudu;mantraజగన్ కేసీఆర్ కీలక భేటీ...?జగన్ కేసీఆర్ కీలక భేటీ...?jagan,kcr,trs,ts;kcr;bhavana;hyderabad;jagan;andhra pradesh;telangana;chief minister;aqua;central government;allu sneha;dookudu;mantraThu, 25 Mar 2021 11:03:35 GMTఆంధ్రప్రదేశ్ కి తెలంగాణతో కొన్ని విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తుల పంపకాల కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు అలాగే ఆస్తుల పంపకాల విషయంలో తెలంగాణ ముందుకు రావడం లేదు.

దీని కారణంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇబ్బందిపడుతున్నారు. సీఎం కేసీఆర్ తో ఉన్న స్నేహం కారణంగా సీఎం జగన్... సీఎం కేసీఆర్ ని నిలదీసే పరిస్థితి కనపడటం లేదు అనే భావన వ్యక్తమవుతోంది. కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్లాలని జగన్ భావించిన సరే కేసీఆర్ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇక జల వనరుల పంపకం కి సంబంధించి త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య కీలక సమావేశం జరిగే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో హైదరాబాద్ లో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.

ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రోజు రోజుకి కూడా తీవ్రస్థాయిలో కి వెళుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన నీటి విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఇక్కడ ఉన్న మంత్రులు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా జగన్ దృష్టి  పెట్టి సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో సమావేశం జరగనుంది.


పొడి దగ్గు ఇబ్బంది పెడుతోందా..? అయితే ఇలా చేయండి..?

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..

మణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!

కాపు వేద‌న‌: కాపు వ‌ర్గానికి జ‌న‌సేన భ‌రోసా ల‌భించేనా ?

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>