PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu2aaaceda-4d9b-4ce7-bb78-48a2bc414d46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu2aaaceda-4d9b-4ce7-bb78-48a2bc414d46-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లాలని భావించారు అంటూ ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది పక్కనబెడితే భారతీయ జనతా పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాస్త ఆలోచించుకోవాల్సిన సమయం దగ్గర పడింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి 2014 నుంచి కూడా అన్యాయం చేస్తూనే ఉంది. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదcbn,bjp;cbn;amala akkineni;bhavana;bharatiya janata party;telugu desam party;janasena;congress;telugu;government;petrol;diesel;letter;central government;janasena party;partyబీజేపికి చంద్రబాబు దండం పెట్టడమే బెస్ట్...?బీజేపికి చంద్రబాబు దండం పెట్టడమే బెస్ట్...?cbn,bjp;cbn;amala akkineni;bhavana;bharatiya janata party;telugu desam party;janasena;congress;telugu;government;petrol;diesel;letter;central government;janasena party;partyWed, 24 Mar 2021 10:10:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లాలని భావించారు అంటూ ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది పక్కనబెడితే భారతీయ జనతా పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాస్త ఆలోచించుకోవాల్సిన సమయం దగ్గర పడింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి 2014 నుంచి కూడా అన్యాయం చేస్తూనే ఉంది. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీల అమలు చేయకుండా ఇబ్బంది పెట్టింది.

ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా చెప్పడం తో చంద్రబాబు నాయుడు కాస్త బీజేపీని దగ్గర చేసుకునే విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ప్రజలు పెద్దగా ఆదరించే పరిస్థితులు లేకపోవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో నిత్యావసర సరుకుల ధరల విషయంలో సామాన్య ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం పై అసహనం పెరిగిపోతోంది.

కాబట్టి బీజేపీ విషయంలో చంద్రబాబు నాయుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో చంద్రబాబునాయుడు టార్గెట్ గా  విమర్శలు కూడా చేయడం లేదు. అయితే బీజేపీ ని పక్కనపెట్టి సొంత గా ఎదిగే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని కొంతమంది కోరుతున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.


జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఒకప్పుడు టాయిలెట్స్ కడిగిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ తెలుసా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>