PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-target-three-lakhs-majority-in-tirupati-bypoll4336e82a-d4d5-4ab4-9314-ee95b9c2acab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-target-three-lakhs-majority-in-tirupati-bypoll4336e82a-d4d5-4ab4-9314-ee95b9c2acab-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఎంత వరకు పోరాటం చేస్తారు ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్న అంశం. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు... ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టడం తో అందరూ కూడా ఇప్పుడు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవసరం లేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యలు చేసింది. ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వ తీరుతో వైసీపీ నేతలు కూడా ఒకరకంగా విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చycp,ap;bhavana;tiru;jagan;andhra pradesh;mp;industries;vishakapatnam;government;tirupati;chief minister;parliment;husband;central government;ycpవైసీపీ ఎంపీలు... ఇదేం విధానం...?వైసీపీ ఎంపీలు... ఇదేం విధానం...?ycp,ap;bhavana;tiru;jagan;andhra pradesh;mp;industries;vishakapatnam;government;tirupati;chief minister;parliment;husband;central government;ycpWed, 24 Mar 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఎంత వరకు పోరాటం చేస్తారు ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్న అంశం. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు... ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టడం తో అందరూ కూడా ఇప్పుడు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవసరం లేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యలు చేసింది. ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వ తీరుతో వైసీపీ నేతలు కూడా ఒకరకంగా విస్మయం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో వైసీపీ ఎంపీలు ఎంత వరకు ముందుకు వెళ్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కనీసం సమన్వయం లేకుండా వైసీపీ ఎంపీలు వ్యవహరించారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. వైసీపీ ఎంపీలు అసలు పార్లమెంట్ కు  వెళ్తున్నారో లేదో కూడా పెద్దగా స్పష్టత రావడం లేదు. దీనితో ఇతర పార్టీల ఎంపీలు కూడా వైసీపీ  విషయంలో ఆసక్తికరంగా చూస్తున్నారు విభజన హామీల విషయంలో ఒక్క వైసీపీ ఎంపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కనీసం నివేదిక కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పాలి.

 రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినాసరే కేంద్ర ప్రభుత్వం వద్దకు ఒక సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకు వెళ్లిన పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎంపీలు విఫలమవుతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. వైసీపీ ని నమ్మి 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఇలా చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.


మ‌నిష‌న్న‌త‌ర్వాత కొంచెమ‌న్నా ఉండాలి.. ఎన్నిసార్లు అడుగుతావేంటి?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>