SatireGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని కొన్ని అంశాలలో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు చాలామంది పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీని కారణంగా బీజేపీ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటుంది అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతుంది. బీజేపీ నేతలు చాలా మంది పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ప్రయత్నం చేయటం లేదు. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టmodi,bjp;modi;bhavana;bharatiya janata party;narendra modi;prime minister;parliment;uttar pradesh;letter;central government;parliament;party;mantraహెరాల్డ్ సెటైర్: పాపం వాళ్ళని మాట్లాడనివ్వండి మోడీ గారూ...?హెరాల్డ్ సెటైర్: పాపం వాళ్ళని మాట్లాడనివ్వండి మోడీ గారూ...?modi,bjp;modi;bhavana;bharatiya janata party;narendra modi;prime minister;parliment;uttar pradesh;letter;central government;parliament;party;mantraWed, 24 Mar 2021 14:00:00 GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని కొన్ని అంశాలలో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు చాలామంది పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీని కారణంగా బీజేపీ  ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటుంది అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతుంది. బీజేపీ నేతలు చాలా మంది పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ప్రయత్నం చేయటం లేదు.

ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్న సరే ఆ రాష్ట్రం నుంచి ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్లడం గాని పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడటం గానీ చేయటం లేదు. చాలా మంది ఎంపీలు ఢిల్లీలోనే ఉంటున్నారు అనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చాలా మంది ఎంపీలు చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

మోడీ సీరియస్ గా ఉన్నా సరే బీజేపీ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటులో కేవలం ఒక పది నుంచి ఇరవై మంది బీజేపీ ఎంపీలు లేకపోతే కేంద్ర మంత్రులు కొంతమంది మాట్లాడటమే గాని ఎంపీలు ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. దీనికి కారణంగా ఎక్కువగా నష్టం జరుగుతుంది. పార్టీలో ఇప్పుడు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కానీ బీజేపీ  ఎంపీలతో మోడీ సమావేశం కావడం లేదు. చాలా మంది ఎంపీలలో తమ నియోజకవర్గాలకు నిధుల రావడం లేదు అని ఆవేదన ఎక్కువగా ఉంది. అయినా సరే ప్రధానమంత్రి నరేంద్రమోడీ లెక్కచేయకపోవడం అనేది ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. మరి భవిష్యత్ లో మోడీ జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.


ఇలా చేస్తే చంకల్లో నలుపు ఇట్టే పోతుంది..!

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>