PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-uddave-thakare3bb36e3a-315f-4ec9-a39a-a9e8aa5289ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-uddave-thakare3bb36e3a-315f-4ec9-a39a-a9e8aa5289ef-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా బారినపడ్డారు. ఆమె వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. థాకరే దంపతులు ఈ నెల 11న ముంబైలోని జేజే ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. కాగా రెండు రోజుల క్రితమే వారి కుమారుడు, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు.covid19 uddave thakare;amala akkineni;ganga;adhithya;rashmi gautham;holi;navratri;ganges;maharashtra - mumbai;arvind kejriwal;uddhav thackeray;bus;capital;chief minister;minister;maharashtra;wife;rashami desai;panjaaసీఎం భార్యకు కరోనా! టీకా తీసుకున్నా వదలని వైరస్సీఎం భార్యకు కరోనా! టీకా తీసుకున్నా వదలని వైరస్covid19 uddave thakare;amala akkineni;ganga;adhithya;rashmi gautham;holi;navratri;ganges;maharashtra - mumbai;arvind kejriwal;uddhav thackeray;bus;capital;chief minister;minister;maharashtra;wife;rashami desai;panjaaWed, 24 Mar 2021 08:39:53 GMTపంజా విసురుతోంది. వేగంగా విస్తరిస్తూ డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. సెకండ్ వేవ్ వచ్చిందనే అనుమానాలు వైద్య వర్గాల్లో వినిపిస్తోంది. కోవిడ్ టీకా తీసుకున్న వారిని వదలడం లేదు మాయదారి వైరస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా బారినపడ్డారు. ఆమె వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. థాకరే దంపతులు ఈ నెల 11న ముంబైలోని జేజే ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. కాగా  రెండు రోజుల క్రితమే వారి కుమారుడు, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా సోకింది.మహారాష్ట్రలో మంగళవారం  ఒక్క రోజే రికార్డు స్థాయిలో 28,699 కొత్త కేసులు నమోదయ్యాయి. 132 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 2.12 శాతానికి పెరిగింది.

రాష్ట్రంలో పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. పలు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తోంది. కరోనా కట్టడిలో ప్రజలు సహకరించాలని, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్ విధించే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో  కరోనా కట్టడికి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారికి ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ర్యాండమ్ టెస్టులు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. త్వరలో రానున్న హోలీ, షాబ్ - ఈ- బారాత్, నవరాత్రి ఉత్సవాలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా మార్కెట్లు, మాల్స్ తదితర చోట్ల మాస్క్ లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. ప్రైవేటు బస్సులు నిలిపి ఉంచే పలు చోట్ల కూడా ర్యాండమ్ టెస్ట్ లను నిర్వహించనున్నామని, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని కేజ్రీవాల్ సర్కార్ వెల్లడించింది.




ఇళ్ల‌ల్లో ప‌నిచేసే మ‌హిళ‌కు టికెట్‌...మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి రాలేదు...

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>