BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news682437a2-6ec9-4426-bde8-780d251dab83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news682437a2-6ec9-4426-bde8-780d251dab83-415x250-IndiaHerald.jpg ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వారికి సూచించారు. ఇంటింటికి వెళ్ళి ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు తగు చర్యలు తీసుకునే విధంగా , జూలై 8న వాహనాలు ప్రారంభిస్తునట్లు స్పష్టం చేశారు. తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యర్థ జలాల శుద్ది కోసం ట్రీట్ మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. latest news;godavari river;jagan;vishakapatnam;cm;chief minister;minister;beach;aqua;letter;lie;bheemiliఅధికారులతో సి‌ఎం జగన్ సమీక్ష..పలు కీలక నిర్ణయాలు !!అధికారులతో సి‌ఎం జగన్ సమీక్ష..పలు కీలక నిర్ణయాలు !!latest news;godavari river;jagan;vishakapatnam;cm;chief minister;minister;beach;aqua;letter;lie;bheemiliTue, 23 Mar 2021 18:32:16 GMT ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వారికి సూచించారు. ఇంటింటికి వెళ్ళి ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు తగు చర్యలు తీసుకునే విధంగా , జూలై 8న వాహనాలు ప్రారంభిస్తునట్లు స్పష్టం చేశారు. తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యర్థ జలాల శుద్ది కోసం ట్రీట్ మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. .

జగనన్న కాలనీ మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, బీచ్ కారిడార్, పోలవరం నుంచి విశాఖ కు గోదావరి జలాల తరలింపు పనులు వేగవంతం చేయాలని సూచించారు. భీమిలి నుంచి భోగాపురం వరకు భీచ్ రోడ్ నిర్మాణంపై కూడా చర్చించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సి‌ఎం జగన్ అధికారులకు సూచించారు. బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ ను శుద్ద ప్రతిపదికన చేపట్టాలని సి‌ఎం అధికారులను ఆదేశించారు. రానున్న 30ఏళ్ళకు విశాఖ నీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక సిద్దం చేసి పైప్ లైన్ ప్రాజెక్ట్ ప్రాధాన్యతగా చేపట్టాలని సి‌ఎం జగన్ అధికారులకు సూచించారు.


మల్లారెడ్డి, జగదీశ్ అవుట్.. పల్లా, వాణిదేవీ ఇన్!

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>