PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/angahgsdysygy-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/angahgsdysygy-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కొన్ని తప్పులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని పార్టీలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో తప్పులు ఎక్కువగా చేస్తున్నాయి అనే ఆవేదన కొంతమందిలో ఎక్కువగా వ్యక్తమవుతుంది. కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా కొన్ని రాష్ట్రాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీని కారణంగా ఆర్థిక శాఖ అధికారులjagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;chief minister;mantraఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?jagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;chief minister;mantraTue, 23 Mar 2021 18:10:00 GMT
దీని కారణంగా ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ వెనకా ముందు ఆలోచించకుండా ప్రజలను దగ్గర చేసుకోవడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇష్టం వచ్చినట్టుగా ప్రవేశపెట్టారు. దీని వలన ఆర్థిక శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు కూడా తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తీరుపై కొంతమంది అధికారులలో ఆగ్రహం పెరుగుతుందనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వద్దకు కొంతమంది అధికారులు వెళ్ళాలి అని భావించినట్లు సమాచారం. ఆదాయం పెరిగే శాఖల మంత్రులు దృష్టి పెట్టడం లేదని ఫిర్యాదులు కూడా అధికారుల నుంచి వెళుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తప్పులేదు. కానీ మంత్రుల నుంచి కూడా సహకారం ఉండాలి అని ఆవేదన కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంక్షేమ కార్యక్రమాలు చాలా బలంగా ఉంటాయి. ఈ విషయంలో తప్పు పట్టే పరిస్థితి ఉండదు. ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కానీ అధికారులకు సహకరించకుండా ముందుకు వెళితే మాత్రం సమస్యల తీవ్రత పెరిగి పోతోంది.


పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?

విష్ణు టీడీపీలోకి పక్కా...? అయ్యన్నతో చర్చలు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>