PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy5a797cfd-569b-4c84-983f-53a79b84ccf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy5a797cfd-569b-4c84-983f-53a79b84ccf2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కొంతమందికి ఏఐసిసి కొన్ని బాధ్యతలు అప్పగించింది. దీనిపై రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా మేలు చేకూరుస్తున్న వారికి ఆ పార్టీలో న్యాయం జరుగుతుందనే భావన లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఈ revanth reddy,janareddy,ts;bhavana;revanth;revanth reddy;congress;రాజీనామా;reddy;partyజానారెడ్డిని మోసం చేస్తున్నారన్న రేవంత్...?జానారెడ్డిని మోసం చేస్తున్నారన్న రేవంత్...?revanth reddy,janareddy,ts;bhavana;revanth;revanth reddy;congress;రాజీనామా;reddy;partyTue, 23 Mar 2021 19:10:00 GMTరేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కొంతమందికి ఏఐసిసి కొన్ని బాధ్యతలు అప్పగించింది. దీనిపై రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ గా  ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా మేలు చేకూరుస్తున్న వారికి ఆ పార్టీలో న్యాయం జరుగుతుందనే భావన లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎన్నిసార్లు నివేదిక పంపిన సరే ఆ పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోవడంలేదనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఉన్న ఇన్చార్జ్ లు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టిఆర్ఎస్ పార్టీ కోసం ఎక్కువగా పని చేశారని అందుకే గెలవాల్సిన చోట కూడా గెలవలేక పోయాము అనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద వ్యక్తం చేసినట్లుగా సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆ  నేతలే బాధ్యత తీసుకున్నారు.

ఈ నిర్ణయం దీని వలన పార్టీ ఓడిపోవడం మినహా  ఉపయోగం లేదని జానారెడ్డిని కొంతమంది దగ్గరుండి మోసం చేస్తున్నారు అని ఆవేదన రేవంత్ రెడ్డి కాస్త వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం రేవంత్ రెడ్డి ముందు నుంచి వ్యక్తం చేస్తున్నా కొంతమంది ఆయన మాటను లెక్కచేయడంలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి తన పని తాను చూసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


మరోసారి కొత్త సినిమాతో తన లక్ పరీక్షించుకోడానికి రాబోతున్న ఆది....

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>