PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news2988f1c1-00c4-40dd-8d2a-01f0912c659a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news2988f1c1-00c4-40dd-8d2a-01f0912c659a-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా నీటి కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మన దేశంలో కూడా. అయితే నీటి విషయంలో చాలా మందికి అవగాహన లేదు అనే విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వాలు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా సరే కొందరిలో మాత్రం మార్పు రావడం లేదనే చెప్పాలి. ఇక మన దేశంలో ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జలశక్తి అభియాన్ 'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్ని ఢిల్లీ నుండి వmodi;modi;kumaar;praveen;delhi;amaravati;narendra modi;prime minister;minister;aqua;central government;stree;narendraకొత్త కార్యక్రమం మొదలుపెట్టిన మోడీకొత్త కార్యక్రమం మొదలుపెట్టిన మోడీmodi;modi;kumaar;praveen;delhi;amaravati;narendra modi;prime minister;minister;aqua;central government;stree;narendraMon, 22 Mar 2021 18:10:00 GMTనీటి కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మన దేశంలో కూడా. అయితే నీటి విషయంలో చాలా మందికి అవగాహన లేదు అనే విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వాలు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా సరే కొందరిలో మాత్రం మార్పు రావడం లేదనే చెప్పాలి. ఇక మన దేశంలో ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

జలశక్తి అభియాన్ 'క్యాచ్ ద రెయిన్' కార్యక్రమాన్ని ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ‘క్యాచ్ ద  రెయిన్’ పేరుతో దేశవ్యాప్తంగా  చేపట్టనున్న భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. వర్షపునీటిని పూర్తిస్థాయిలో వినియోగించు కోవడంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసే కార్యక్రమం ఇది అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్నిగ్రామ పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

క్యాచ్ ద రెయిన్ పేరిట నిర్వహించే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈనెల 22 నుండి నవంబరు 30వ తేదీ వరకు కొనసాగిస్తారు. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగానికి ప్రణాళిక సిద్దం చేస్తుంది కేంద్రం. అమరావతి సచివాలయం నుండి ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.చలపతి రావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


అమ్మాయిల క్రికెట్‌పై అశ్విన్ ట్వీట్.. అదే స్థాయిలో జవాబిచ్చిన మహిళా క్రికెటర్

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>