BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-latest-news3f140fde-784b-4ae2-9ba1-ff1a50982dc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-latest-news3f140fde-784b-4ae2-9ba1-ff1a50982dc8-415x250-IndiaHerald.jpgతమిళనాడులో కరోనా వైరస్ పంజా విసిరింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన‌చ‌ర్య‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సోమవారం నుంచి 9, 10, 11 తరగతుల పాఠశాలల‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా మూసేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. మే నెలలో బోర్డు పరీక్షలు ఉండటంతో 12వ తరగతి విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు త‌మిళ‌నాడు స‌ర్కార్ తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. corona, latest news;kerala;delhi;gujarat - gandhinagar;haryana - chandigarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;maharashtra - mumbai;job;tamilnadu;maharashtra;central government;punjab;coronavirus;panjaaరేప‌టి నుంచి పాఠ‌శాల‌ల బంద్‌‌రేప‌టి నుంచి పాఠ‌శాల‌ల బంద్‌‌corona, latest news;kerala;delhi;gujarat - gandhinagar;haryana - chandigarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;maharashtra - mumbai;job;tamilnadu;maharashtra;central government;punjab;coronavirus;panjaaSun, 21 Mar 2021 20:21:13 GMTకరోనా వైరస్ పంజా విసిరింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన‌చ‌ర్య‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సోమవారం నుంచి 9, 10, 11 తరగతుల పాఠశాలల‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా మూసేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. మే నెలలో బోర్డు పరీక్షలు ఉండటంతో 12వ తరగతి విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు త‌మిళ‌నాడు స‌ర్కార్ తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.  8 రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల పెరుగుద‌ల ఉధృతంగా ఉంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, కేరళ, గుజరాత్, రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉండ‌టంతో ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధించారు. ప్ర‌త్యేక దృష్టిసారించాలంటూ అక్క‌డి ప్ర‌భుత్వానికి కేంద్రం సూచించింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>