Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide-e50f0dcb-9c36-4493-9afe-225e7add8535-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide-e50f0dcb-9c36-4493-9afe-225e7add8535-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అసలు మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అన్నది రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది. చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది ఎంతో విలువైన ప్రాణాలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడం కాదు చిన్న సమస్యలకే భయపడి పోయి చివరికి మనస్థాపం చెంది ఇక అక్కడితో తమ జీవితం అయిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఎంతోమంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయిSuicide;jeevitha rajaseskhar;manu;karnataka - bengaluru;smart phone;allu snehaతల్లి అలా అనడంతో.. కూతురు షాకింగ్ నిర్ణయం.. చివరికి..?తల్లి అలా అనడంతో.. కూతురు షాకింగ్ నిర్ణయం.. చివరికి..?Suicide;jeevitha rajaseskhar;manu;karnataka - bengaluru;smart phone;allu snehaSun, 21 Mar 2021 10:10:00 GMTఈ మధ్య కాలం లో అసలు మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అన్నది రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది. చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది ఎంతో విలువైన ప్రాణాలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడం కాదు చిన్న సమస్యలకే భయపడి పోయి చివరికి మనస్థాపం చెంది ఇక అక్కడితో తమ జీవితం అయిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఎంతోమంది.


 ముఖ్యంగా ఈ మధ్య కాలం లో అయితే అభం శుభం తెలియని చిన్నారులు చిన్నచిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఇక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  తెలిసీ తెలియని వయసు లో చిన్నారులు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నాయి.  క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.  తల్లిదండ్రులు మందలించారని స్నేహితులతో గొడవ జరిగిందని ఇలా చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో.



 కూతురు తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన తల్లి ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడ వద్దు అంటూ కూతురిని మందలించడం తో ఇక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.  స్నేహ అనే యువతి ఓ ప్రైవేట్ కళాశాల లో పియుసి చదువుతున్నది. గత కొద్ది రోజులుగా స్నేహ ఫోన్ లో ఎక్కువగా అబ్బాయిల తో మాట్లాడుతూ ఉండటాన్ని గమనించిన తల్లి ఫోన్ లో ఎక్కువ మాట్లాడ వద్దు అంటూ మందలించింది.  తల్లి మందలించడం తో తీవ్ర మనస్థాపం చెందిన స్నేహ క్షణికావేశం లో ఆత్మహత్యాయత్నం చేసింది.  పురుగుల మందు తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.



కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>