PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandde3d7eb-cce6-4ac2-8de2-9c561eba9ba1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandde3d7eb-cce6-4ac2-8de2-9c561eba9ba1-415x250-IndiaHerald.jpg2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత కొన్ని కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా కనబడిన క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కువగా తప్పులు జరిగాయి అనే విషయం స్పష్టంగా అర్థమైంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇప్పటి అధికార వైసీపీ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు జాగ్రత్తగా అడుగులు వేసారు అని చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని తపjagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;telugu;chief minister;survey;ycp;partyసర్వేలు మొదలుపెట్టే యోచనలో జగన్...?సర్వేలు మొదలుపెట్టే యోచనలో జగన్...?jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;telugu;chief minister;survey;ycp;partySun, 21 Mar 2021 14:00:00 GMTతెలుగుదేశం పార్టీ చాలా బలంగా కనబడిన క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కువగా తప్పులు జరిగాయి అనే విషయం స్పష్టంగా అర్థమైంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇప్పటి అధికార వైసీపీ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు జాగ్రత్తగా అడుగులు వేసారు అని చెప్పాలి.

ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని తప్పులు అప్పట్లో ఎక్కువగా చేసే వారు. ఎమ్మెల్యేలు పని చేయకపోయినా సరే చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీని కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే విషయంలో తప్పు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమైంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దాదాపు అలాగే చేస్తున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనను నమ్ముకుని చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల లోకి రావడం లేదు.

దీని కారణంగా పార్టీ ఇబ్బందులు పడుతున్నది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు కూడా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమందిని మార్చడానికి ఆయన సిద్ధమవుతున్నారని కూడా సమాచారం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు విషయంలో నియోజకవర్గాల్లో సర్వే చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ అన్నారని సమాచారం. పార్టీపరంగా ఇప్పుడు ఈ సర్వే చేయించడానికి జగన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు కు సంబంధించి నివేదికను ఆయన తీసుకున్న తర్వాత వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు.


కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>