PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0a7ea693-aa86-4080-b506-5b9287fee098-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0a7ea693-aa86-4080-b506-5b9287fee098-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం పై పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే షర్మిల పార్టీ పెట్టే విషయం గురించి తెలంగాణలో ఒక రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. షర్మిల పార్టీ పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని తెరాస పార్టీ సహా అన్ని పార్టీలు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు షర్మిల ను టార్గెట్ చేసే అవకాశాలు పెద్దగా కనబడలేదు. షర్మిల కారణంగా టిఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే షర్మిల పార్టీ పెట్టడం వలన కాంగ్రెస్ పsharmila,revanth,ts;kcr;bhavana;revanth;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;reddy;partyషర్మిలను రేవంత్ ఎక్కువ టార్గెట్ చేస్తారా...?షర్మిలను రేవంత్ ఎక్కువ టార్గెట్ చేస్తారా...?sharmila,revanth,ts;kcr;bhavana;revanth;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;reddy;partySat, 20 Mar 2021 08:40:49 GMTపార్టీ పెట్టే విషయం గురించి తెలంగాణలో ఒక రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. షర్మిల పార్టీ పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని తెరాస పార్టీ సహా అన్ని పార్టీలు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు షర్మిల ను టార్గెట్ చేసే అవకాశాలు పెద్దగా కనబడలేదు. షర్మిల కారణంగా టిఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు.

అయితే షర్మిల పార్టీ పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. అయితే ఎక్కడ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి షర్మిల దూరంగా ఉంటారా లేకపోతే అక్కడ స్వతంత్ర అభ్యర్థిని నిలబడతారా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. షర్మిల స్వతంత్ర అభ్యర్థిని నిలబడితే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది కీలక నేతలు బయటకు వెళ్ళిపోయి అవకాశాలు ఉన్నాయి.

ఇదే జరిగితే మాత్రం ఆ పార్టీ చాలావరకు నష్టపోతున్నట్టే. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఆ పార్టీ అగ్రనేతలు జాగ్రత్త పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వారందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో ఇప్పుడు చాలా మంది నేతలు పార్టీ ఉండటానికి వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ కంటే కూడా షర్మిలను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


టాలీవుడ్ కి మరో మల్లూ బ్యూటీ.. ధరమ్ తేజ్ సినిమాలో ఫిక్స్..!

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : విచిత్రపరిస్దితుల్లో ఇరుక్కున్న నిమ్మగడ్డ ?

పవన్, మహేష్ లను ఆ డైరెక్టర్ కలుపుతాడట..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>