PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ కు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆల్ఫ్రైడ్ లేఖ రాసారు. పెన్షన్ దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పటికే రాష్ట్ర జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామని ఆయన పేర్కొన్నారు. 4 లక్షల పింఛన్ దారులకు సకాలంలో పెన్షన్ అందక ఆర్థికంగా చితికిపోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చెల్లించాల్సిన పింఛన్ లోని డీఆర్ 20 మాసాలకు సంబంధించి మార్చి నెలలోనే చెల్లిస్తారని ఎదురు చూస్తున్నారు అని వారు పేర్కొన్నారు. వారి బకాయిలు చెలjagan,ycp,ap;dharma;jagan;january;february;letter;march;jacజగన్ పై మాజీ ఉద్యోగులు ఫైర్జగన్ పై మాజీ ఉద్యోగులు ఫైర్jagan,ycp,ap;dharma;jagan;january;february;letter;march;jacSat, 20 Mar 2021 18:00:00 GMTజగన్ కు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆల్ఫ్రైడ్ లేఖ రాసారు. పెన్షన్ దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పటికే రాష్ట్ర జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామని ఆయన పేర్కొన్నారు. 4 లక్షల పింఛన్ దారులకు సకాలంలో పెన్షన్ అందక ఆర్థికంగా చితికిపోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చెల్లించాల్సిన పింఛన్ లోని డీఆర్ 20 మాసాలకు సంబంధించి మార్చి నెలలోనే చెల్లిస్తారని ఎదురు చూస్తున్నారు అని వారు పేర్కొన్నారు.

వారి బకాయిలు చెల్లించకపోగా, జనవరి, ఫిబ్రవరి మాసాలకు రావాల్సిన 20 నెలల బకాయిలు అందలేదు అని వెల్లడించారు. గతేడాది 15 రోజులకు రావాల్సిన పింఛన్ కలిపి ఇన్కమ్ టాక్స్ మినహాయించి మార్చి నెల పెన్షన్ లో కోత విధించారు అని వెల్లడించారు. వారికి రావాల్సిన పెన్షన్ లో ఒక్కొక్కరికి సుమారు రూ.10 వేల నుంచి 50 వేల వరకు ఇన్కమ్ టాక్స్ విధించి వారికి మార్చి నెల పెన్షన్ ఇచ్చారు అని లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. బకాయిలు ఇవ్వకుండానే పింఛన్ మొత్తం ఇన్కమ్ టాక్స్
భారీగా కోత విధించి ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని నిలదీశారు.

వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరుకైనా పింఛన్ దారులకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని ఆయన కోరారు. ముఖ్యంగా 4 లక్షల మంది పింఛన్ దారులకు పెన్షన్ ఇవ్వకుండా వారికి రావాల్సిన సొమ్మును, ఇతర రత్రా వాటికి ఉపయోగించారు అని ఆరోపించారు. దీంతో పెన్షన్ దారుల బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం ఉంది అని లేఖలో ఆరోపణలు చేసారు. వారి ప్రాణాలు కాపాడాలని, పింఛన్ దారుల ఇబ్బందులు, విజ్ఞప్తులు పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. కాగా ఏపీలో ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ల విషయంలో ఇబ్బంది పెడుతుంది.


ముఖ్య‌మంత్రి త‌న‌యుడికి క‌రోనా

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>