PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisions6fef138c-a8b6-4344-adfe-071297283e73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisions6fef138c-a8b6-4344-adfe-071297283e73-415x250-IndiaHerald.jpgపాత నోట్లు రద్దు అయి దగ్గరదగ్గర ఐదేళ్ల‌వుతోంది. అయినా ఇంకా ఆ పాత రూ.500, రూ.1000 నోట్లు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తమవద్ద వున్న పాతనోట్లను ఏంచేయాలో తోచక కొందరు దేవుడి హుండీలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామీ వారి హుండీ లెక్కింపును ఆలయంలోని కళ్యాణ మండపంలో పోలీసుల పర్యవేక్షణలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి వేంకటేశ్వర సేవ సమితికి సంబందించిన 40 మంది సభ్యులతో ఆదాయ లెక్కింపును ఆలయ అధికారoldnotes;deva;lakshmi;raaga;england;american samoa;district;police;november;mahabubabad;silver;service;central government;currency;narasimhaఇదేం భ‌క్తి దుర్మార్గం... ఆ ఆల‌యం హుండీల్లో భారీగా చెల్ల‌ని నోట్లు...ఇదేం భ‌క్తి దుర్మార్గం... ఆ ఆల‌యం హుండీల్లో భారీగా చెల్ల‌ని నోట్లు...oldnotes;deva;lakshmi;raaga;england;american samoa;district;police;november;mahabubabad;silver;service;central government;currency;narasimhaSat, 20 Mar 2021 08:50:00 GMTజిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామీ వారి హుండీ లెక్కింపును ఆలయంలోని కళ్యాణ మండపంలో పోలీసుల పర్యవేక్షణలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి వేంకటేశ్వర సేవ సమితికి సంబందించిన 40 మంది సభ్యులతో ఆదాయ లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు.


స్వామివారికి భక్తులు చెల్లించుకున్నా 90 రోజుల ఆదాయం గాను అందులో 16 లక్షల 65 వేల 980 రూపాయలు నగదు 51 గ్రాముల బంగారం 1కేజీ 450 గ్రాముల వెండి భరణలు రాగ, 13 అమెరికా డాలర్లు 20 ఇంగ్లాండ్ పౌండ్ల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయనీ గతంలో కంటే ఈసారి హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ సారి హుండీ లెక్కింపులో రద్దు చేసిన చలామణి కానీ పాత 500ల నోట్లు భారీగా దొరికాయి. హుండీ లెక్కింపు సమయంలో పాత 500ల రూపాయల నోట్లు 46 లభించాయి వాటిని ఎదావిదిగా మళ్ళీ హుండీలోనే వేసినట్టుగా ఆలయ అధికారులు తెలిపారు



కొద్దిరోజుల క్రితం చండీగ‌డ్‌లో కూడా ఇలానే జ‌రిగింది. చండీగఢ్‌లోని సెక్టార్-29లో గల సాయిబాబా ఆలయం హుండీలో పాతనోట్లు ప్రత్యక్షమవడం కమిటీ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమిటీ సభ్యులు అందరూ కలిసి హుండీలోని నోట్లను లెక్కించడం ప్రారంబించారు. అయితే వారికి ఆ నోట్లలో పాతనోట్లు కనిపించాయి. దీంతో వారు నోరు వెళ్లబెట్టారు. ఆ డబ్బులో రద్దుచేసిన రూ. 500, రూ. 1000 నోట్లు అత్యధికంగా కనిపించాయి.  వాటిని లెక్కించగా రూ. 13 వేల విలువైన నోట్లుగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులోలో రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త 500 నోట్లను, 2 వేల నోట్లను తీసుకొచ్చింది. కొత్త 20, 50, 100, 200 నోట్లు కూడా చలామణలోకి వచ్చిన విష‌యం తెలిసిందే.







మేయర్ చిచ్చు... రాజకీయ భూకంపమేనా...?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>