Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tiffin3254109a-7ead-40ca-a81a-01fb3b217d28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tiffin3254109a-7ead-40ca-a81a-01fb3b217d28-415x250-IndiaHerald.jpgఉదయం సమయంలో ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి అన్న విషయం తెలిసిందే. అయితే ఉదయం సమయంలో చాలామంది అల్పాహారాన్ని ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా అల్పాహారాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో తప్పనిసరిగా అల్పాహారం తీసుకోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి అని చెబుతూ ఉంటారు నిపుణులు. అందుకే ఉదయం సమయంలో ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తీసుకోవాలి అంటూ సూచిTiffin;shaktiఅల్పాహారాన్ని అవాయిడ్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?అల్పాహారాన్ని అవాయిడ్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?Tiffin;shaktiFri, 19 Mar 2021 10:00:00 GMTఉదయం సమయంలో ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి అన్న విషయం తెలిసిందే. అయితే ఉదయం సమయంలో చాలామంది అల్పాహారాన్ని ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా అల్పాహారాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే అదే సమయంలో తప్పనిసరిగా అల్పాహారం తీసుకోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి అని చెబుతూ ఉంటారు నిపుణులు.


 అందుకే ఉదయం సమయంలో ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తీసుకోవాలి అంటూ సూచిస్తూ ఉన్నారు. అయితే అల్పాహారం తీసుకోవడం ద్వారా కేవలం ఆరోగ్యానికి మంచి జరగడమే కాదు ఇక ఆ రోజంతా ఎంతో చురుకుగా పనిచేయడానికి అవకాశం కూడా ఉంటుంది అని చెబుతున్నారు అయితే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో ఎన్నో రకాల విషయాలు కూడా తెరమీదకు వచ్చాయి అని విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో కూడా ఉదయాన్నే టిఫిన్ తినని వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది తెలుస్తోంది.



 ఉదయం సమయం లో టిఫిన్ తినని వాళ్ళలో చురుకుదనం మందగిస్తుందని తాజాగా నిర్వహించిన అధ్యయనం లో వెల్లడైంది.  ఇక రాత్రంతా ఆహారం తీసుకోకుండానే ఉంటారు కాబట్టి ఉదయం సమయం లో అల్పాహారం కూడా తీసుకోకుండా అవాయిడ్ చేస్తే ఇక జీర్ణ వ్యవస్థ మందగిస్తుందని..  తద్వారా జీర్ణశక్తి కాస్త సన్నగిల్లుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం తీసుకుంటే శరీరానికి శక్తి రావడమే కాదు అటు రోజంతా ఆహ్లాదంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అల్పాహారం చేయక పోతే మధ్యాహ్న సమయానికి ఎక్కువగా ఆకలి వేసి ఇక ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు అని తద్వారా బరువు పెరిగిపోతారు అంటూ చెబుతున్నారు.



స్వరం మార్చిన పవన్...?

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే

జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?

భూమ‌న‌కు జ‌గ‌న్ భారీ షాక్‌.. వార‌సుడిని ప్రోత్స‌హించలేదా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>