PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpg ఇపుడు ఆ వర్గానికి నగర ప్రధమ‌ పౌరుడిగా అవకాశం ఇచ్చి జగన్ విశాఖ‌లో బ‌లంగా ఉన్న యాద‌వ వ‌ర్గాన్ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు సీటు కూడా యాద‌వ వ‌ర్గంలో ఉన్న అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌కు ఇచ్చారు. ఇక న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సైతం యాద‌వ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తే. ఇప్పుడు మేయ‌ర్ ప‌ద‌విని కూడా యాద‌వ వ‌ర్గంలో ఉన్న‌త విద్యావంతులురాలు అయిన వెంక‌ట హ‌రికుమారికి క‌ట్ట‌బెట్టారు. ఇలా కీల‌క ప‌ద‌వులు అన్నీ యాద‌వ వ‌ర్గానికి క‌ట్ట‌బెట్ట‌డంతో ఇక్క‌డ యాద‌వుల్లtdp jagan mohan reddy;hari;hari music;srinivas;tiru;jagan;vishakapatnam;population;letter;tdp;ycp;partyజ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?tdp jagan mohan reddy;hari;hari music;srinivas;tiru;jagan;vishakapatnam;population;letter;tdp;ycp;partyFri, 19 Mar 2021 09:12:00 GMTరాష్ట్ర వ్యాప్తంగానే ఎంతో ఉత్కంఠ రేపిన గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌ల్లో వైసీసీ తిరుగులేని విజ‌యం సాధించింది. మొత్తం 98 డివిజ‌న్ల‌లో వైసీపీ 55కు పైగా డివిజ‌న్ల‌లో విజ‌యం సాధించింది. టీడీపీ కూడా ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఇచ్చి 30 డివిజ‌న్ల‌లో గెలిచింది. ఇక మేయ‌ర్ గా ముందు నుంచి అనుకున్న‌ట్టుగానే న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌కు కాకుండా జ‌గ‌న్ ఊహించ‌ని విధంగా ఓ ఉన్న‌త విద్యా వంతురాలు అయిన మ‌హిళ‌కు మేయ‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. విశాఖ మేయర్ ఎవరు అన్నది చివరి నిమిషం వరకూ సస్పెన్స్ లో ఉంది. చివ‌ర‌కు జ‌గ‌న్‌ విద్యాధికురాలు అయిన గొలగాని వెంకట హరి కుమారిని ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
విశాఖ సిటీలో అతి పెద్ద జనాభా ఉన్న యాద‌వ సామాజిక వర్గం నాలుగు దశాబ్దాలుగా టీడీపీకే మద్దతు ఇస్తూ వచ్చింది. ఇపుడు ఆ వర్గానికి నగర ప్రధమ‌ పౌరుడిగా అవకాశం ఇచ్చి జగన్ విశాఖ‌లో బ‌లంగా ఉన్న యాద‌వ వ‌ర్గాన్ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు సీటు కూడా యాద‌వ వ‌ర్గంలో ఉన్న అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌కు ఇచ్చారు. ఇక న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సైతం యాద‌వ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తే. ఇప్పుడు మేయ‌ర్ ప‌ద‌విని కూడా యాద‌వ వ‌ర్గంలో ఉన్న‌త విద్యావంతులురాలు అయిన వెంక‌ట హ‌రికుమారికి క‌ట్ట‌బెట్టారు.

ఇలా కీల‌క ప‌ద‌వులు అన్నీ యాద‌వ వ‌ర్గానికి క‌ట్ట‌బెట్ట‌డంతో ఇక్క‌డ యాద‌వుల్లో కూడా ఆలోచ‌న క‌లుగుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో సరైన ఎంపికగా దీన్ని అంతా చూస్తున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో విశాఖ‌లో బ‌లంగా ఉన్న యాద‌వులు అంతా వైసీపీ వైపు ట‌ర్న్ అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ వెంట ఉన్న వీరు ఆ పార్టీకి దూరం అయ్యే ప‌రిస్థితి ఉంది. ఇక భ‌విష్య‌త్తులో కూడా ఇక్క‌డ టీడీపీ ఎంత వ‌ర‌కు విన్ అవుతుంది ? అనేది స‌స్పెన్సే ? 


చరిత్ర సృష్టించిన జగన్.. ఇది విప్లవమే..?

బీజేపీకి షాక్‌: నాగార్జున‌సాగ‌ర్ బ‌రిలో జ‌న‌సేన

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?

బీజేపీకి ఏపీలో చివ‌రి ఆశ కూడా పాయే.. క‌మ‌లంలో క‌ల్లోలం ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>