PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో కాస్త సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పరిపాలన లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా అధికారుల కారణంగా ముఖ్యమంత్రి జగన్ కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉన్నది. అధికారులు కొంతమంది సచివాలయం వద్దకు రావడం లేదు. అలాగే మంత్రులు కూడా పెద్దగా సహకరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. త్వరలోనే కొంత మందjagan,ycp,ap;bhavana;jagan;andhra pradesh;chief minister;letter;mantraవాళ్ళను జగన్ క్షమించే అవకాశం లేనట్టే...?వాళ్ళను జగన్ క్షమించే అవకాశం లేనట్టే...?jagan,ycp,ap;bhavana;jagan;andhra pradesh;chief minister;letter;mantraThu, 18 Mar 2021 11:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో కాస్త సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పరిపాలన లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా అధికారుల కారణంగా ముఖ్యమంత్రి జగన్ కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉన్నది. అధికారులు కొంతమంది సచివాలయం వద్దకు రావడం లేదు. అలాగే మంత్రులు కూడా పెద్దగా సహకరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

త్వరలోనే కొంత మంది అధికారులతో ముఖ్యమంత్రి జగన్ నేరుగా సమావేశమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అధికారులలో కీలకమైన వారు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఐఏఎస్ అధికారులు కొంతమంది ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంతమంది ఇక్కడ ఉన్న అధికారులతో కూడా అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు జగన్ ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి.

కొంత మంది మంత్రులతో కలిసి ఇప్పుడు అధికారులు రెచ్చిపోతున్నారు అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రహించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది అధికారులపై  ముఖ్యమంత్రి జగన్ విచారణకు కూడా ఆదేశించే అవకాశాలు ఉండవచ్చని సమాచారం. మంత్రులకు సహకరించని అధికార్ల విషయంలో ఆయన సీరియస్ గానే ముందుకు వెళ్లవచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహం లేక పోతే మాత్రం సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే జగన్ కాస్త కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మరియు సిఎం జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి.


మోడీ తీసేస్తే ఏంటీ.. మేము కొనసాగిస్తాం.. కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

విశాఖ ఉక్కు... అదానీ హ‌క్కు

విలన్ గా మారిన మెగా బ్రదర్.. అందుకోసమేనా?

అలాంటప్పుడు ఎన్నికలెందుకు.? ఓట్లు ఎందుకు..?.. సీఎం ఆగ్రహం..?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?

మోడీ బాట‌లో.. రామోజీ.. ఏం చేస్తున్నారో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>