PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpgనేరెళ్ళ లో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని షర్మిల ఆరోపించారు. దళితులపై పాలకులకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు షర్మిల.పెద్దపల్లి న్యాయవాదుల హత్య పై అధికార పార్టీ హస్తం ఉండటం దారుణమన్నారు.ys sharmila;kcr;dr rajasekhar;prema;rajeev;ramu;vidya;mumbai;telangana rashtra samithi trs;yellampalli;telangana;y. s. rajasekhara reddy;hosta;district;huzur nagar;university;chief minister;electricity;love;degree;aqua;murder.;sircilla;karimnagar;dubai;reddy;dookudu;party;peddapalliకేసీఆర్ పై షర్మిల తీవ్ర ఆరోపణలుకేసీఆర్ పై షర్మిల తీవ్ర ఆరోపణలుys sharmila;kcr;dr rajasekhar;prema;rajeev;ramu;vidya;mumbai;telangana rashtra samithi trs;yellampalli;telangana;y. s. rajasekhara reddy;hosta;district;huzur nagar;university;chief minister;electricity;love;degree;aqua;murder.;sircilla;karimnagar;dubai;reddy;dookudu;party;peddapalliThu, 18 Mar 2021 20:43:35 GMTపార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల.. తన వాయిస్ లో వాడి పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణల్లో తీవ్రత పెంచారు.  కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ పని తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనిదన్న షర్మిల.. ఎకరాకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ ఏమయిందని నిలదీశారు. నేరెళ్ళ లో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దళితులపై పాలకులకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు షర్మిల.పెద్దపల్లి న్యాయవాదుల హత్య పై అధికార పార్టీ హస్తం ఉండటం దారుణమన్నారు.

కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోందన్నారు షర్మిల.
యావత్ తెలంగాణ కు కరీంనగర్ అద్దం పడుతుందన్నారు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం..
సింగరేణి మనకు తలమానికం..అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు అని షర్మిల చెప్పారు.నారాయణ రెడ్డి,గిద్దే రాములు ఇక్కడి రాములు అని చెప్పారు. వైఎస్సార్ కి కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉందన్నారు షర్మిల. కరీంనగర్ రైతుల జిల్లా రైతుల కష్టాలు చూసి ఉచిత విద్యుత్ ఇచ్చిందన్నారు. సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారని షర్మిల తెలిపారు. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అని అనడానికి రాజశేఖర్ రెడ్డి కారణమన్నారు.

కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని.. కాని ఎల్లంపల్లి, మిడ్ మానేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ దేనని అన్నారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారన్నారు. రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎసేదేనని తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి లో వైఎస్సార్ పాత్ర చాలా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో బొంబాయి, దుబాయ్ కి వలసలు ఆగిపోలేదని షర్మిల విమర్శించారు. బీడీ కార్మికులకు పట్టించుకోలేదన్నారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే తన లక్ష్యమన్నారు షర్మిల.మీరు తోడు ఉంటే ఎంతటి కొండ ను అయినా ఢీ కొట్టదానికి నేను రెడీగా ఉన్నానంటూ షర్మిల కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.




అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>