PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics640cbf3b-1653-4053-80bd-15abdc3ecdb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics640cbf3b-1653-4053-80bd-15abdc3ecdb0-415x250-IndiaHerald.jpgతెలుగు దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు పై అమరావతి భూముల విషయంలో ఏపీ సిఐడి నోటీసులు జారీ చెయ్యడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా సూచించింది. ఒక వేళ విచారణకు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ చేస్తామని కూడా ఏపీ సిఐడి తెలిపింది. అయితే గతంలో కూడా చంద్ర బాబుపై కేసులు ఉన్నప్పటికి ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం ద్వార, ఇతరత్రా కారణాల వల్ల ఏ కేసు కూడా చంద్ర బాబుపై అంతా గట్టిగా ప్రభావం చూపలేకపోయాయి.ap politics;cbn;dr rajasekhar;jagan;amaravati;andhra pradesh;y. s. rajasekhara reddy;high court;cm;court;chief minister;minister;arrest;letter;lokesh kanagaraj;reddyచంద్రబాబు తో పాటు మరో 18 మంది..?చంద్రబాబు తో పాటు మరో 18 మంది..?ap politics;cbn;dr rajasekhar;jagan;amaravati;andhra pradesh;y. s. rajasekhara reddy;high court;cm;court;chief minister;minister;arrest;letter;lokesh kanagaraj;reddyThu, 18 Mar 2021 20:13:23 GMT తెలుగు దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు పై అమరావతి భూముల విషయంలో ఏపీ సిఐడి నోటీసులు జారీ చెయ్యడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా సూచించింది. ఒక వేళ విచారణకు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ చేస్తామని కూడా ఏపీ సిఐడి తెలిపింది. అయితే గతంలో కూడా చంద్ర బాబుపై కేసులు ఉన్నప్పటికి ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం ద్వార, ఇతరత్రా కారణాల వల్ల ఏ కేసు కూడా చంద్ర బాబుపై అంతా గట్టిగా ప్రభావం చూపలేకపోయాయి.

 ఓటుకు నోటు కేసు అయిన, దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి హయాంలో నమోదు అయిన కేసులు ఇలా ఏవి కూడా పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేక కోర్టులో కొట్టివేయబడ్డాయి. ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం కూడా చంద్రబాబు పై మొదట ఆయన ఆస్తిపాస్తుల విషయంలో పలు మార్లు నోటీసుల ద్వారా కేసులు పెట్టాలని ప్రయత్నించినప్పటికి నిరాశే ఎదురైంది. కాగా ప్రస్తుతం అమరావతి భూముల విషయంలో ఒక్క సారిగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ను టార్గెట్ చెయ్యడంతో మరి ఈ సారి బాబు తన రాజకీయ అనుభవం తో ఎలా తప్పించుకుంటాడు అనేది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.

అయితే ఈ కేసులో కేవలం చంద్రబాబు మాత్రమే కాకుండా ఆయనతో పాటు లోకేష్ తరుపున ఉన్న మరో 18 మంది పేర్లను కూడా ఏపీ సిఐడి హైకోర్ట్ కు తెలిపే క్రాస్ పిటిషన్ లో పేర్కొనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్ట్ లో చంద్రబాబుకు ఒకవేళ చుక్కెదురు అయితే  తరువాత చంద్రబాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏపీ సిఐడి పంపిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి దర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరి చంద్రబాబుకు ఎలాంటి తీర్పు ఎదురవుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. .


వామ్మో బెంగాల్ రోడ్లు ఇంత దారుణమా...?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>