PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/if-you-make-a-difference-thata-teeta-jagan-direct-warning-612ad531-c8c9-475a-b28e-5555337a41f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/if-you-make-a-difference-thata-teeta-jagan-direct-warning-612ad531-c8c9-475a-b28e-5555337a41f8-415x250-IndiaHerald.jpg ఈ ముగ్గురు సోమవారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు వాసుపల్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జ‌రుగుతోంది. వైజాగ్ ఇన్‌చార్జ్ విజ‌యసాయి రెడ్డి వాసుప‌ల్లికి ఫోన్ చేసి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌గా.. వైజాగ్ ఫ‌లితం మెచ్చని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌రిపిన స‌మీక్ష‌లో ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడంతో పాటు వాసుప‌ల్లిపై అస‌హ‌నంతో ఉన్నార‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించు కుంటున్నాయి. ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక వాసుప‌ల్లి మొహం వాడిపోయింద‌ట‌. jagan mohan reddy;visakhapatnam;janasena;smart phone;vishakapatnam;mla;letter;tdp;ycp;janasena party;reddy;kavuru srinivas;partyఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?jagan mohan reddy;visakhapatnam;janasena;smart phone;vishakapatnam;mla;letter;tdp;ycp;janasena party;reddy;kavuru srinivas;partyWed, 17 Mar 2021 09:03:51 GMTగ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించిన విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌కు ఈ జీవీఎంసీ ఎన్నిక‌ల్లో అదిరిపోయే షాక్ త‌గిలింది. వాసుప‌ల్లికి ఈ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అదిరిపోయే షాక్ ఇచ్చారు. మొత్తం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని పదమూడు స్థానాల్లో ఐదు చోట్లే వైసీపీ విజయం సాధించింది. టీడీపీ నాలుగు చోట్ల, స్వతంత్రులు మూడు, జనసేన ఒక చోట నెగ్గింది. నగరంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ సెగ్మెంట్‌లలో వైసీపీ హవా కొనసాగినా దక్షిణం వరకు వచ్చేసరికి చతికిలపడింది.

ఇక గెలిచిన ఐదుగురు కార్పొరేట‌ర్ల‌లో కూడా ముగ్గురు దివంగత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ అనుయాయులు కావడం గమనార్హం. ఈ ముగ్గురు సోమవారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు వాసుపల్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జ‌రుగుతోంది. వైజాగ్ ఇన్‌చార్జ్ విజ‌యసాయి రెడ్డి వాసుప‌ల్లికి ఫోన్ చేసి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌గా.. వైజాగ్ ఫ‌లితం మెచ్చని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌రిపిన స‌మీక్ష‌లో ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడంతో పాటు వాసుప‌ల్లిపై అస‌హ‌నంతో ఉన్నార‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించు కుంటున్నాయి. ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక వాసుప‌ల్లి మొహం వాడిపోయింద‌ట‌.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత వైసీపీ లోకి వెళ్లారు. వైసీపీ కూడా ఆయ‌న‌కు బాగా ప్ర‌యార్టీ ఇచ్చింది. అయితే వాసుప‌ల్లి అప్ప‌టికే ఉన్న వైసీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌పై పెత్త‌నం చేయ‌డంతో ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింది. ఇక అక్క‌డ రెండో సారి నోటిఫికేష‌న్ రావ‌డంతో అప్ప‌టికే ఉన్న కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం కూడా పార్టీలో వివాదానాకి కార‌ణ‌మైంది. విచిత్రం ఏంటంటే కొంద‌రు రెబ‌ల్స్ గెలిచారు. ఇక ద‌క్షిణంలో కీల‌క నేత‌లుగా ఉన్న ఎస్‌ఎ. రెహమాన్‌, కోలా గురువులు, తైనాల విజయ్‌కుమార్ తో ఆయ‌న స‌మ‌న్వ‌యం చేసుకోకుండా ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ముందుకు వెళ్లి పార్టీని నాశ‌నం చేశార‌ని పార్టీ అధిష్టానం ఆయ‌న‌పై ఆగ్రహంతో ఉంది. 


మహిళ నా..మజాకానా.. నడిరోడ్డు లో భర్తకు దేహశుద్ది..

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?

బాబుకు సీఐడీ పెట్టిన ఆ 7 షరతులేంటో తెలుసా.. తేడా వస్తే అరెస్టేనా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>