PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు గ్రామాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఆయన కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు భారీగా ప్రవేశపెడుతున్నారు. దీంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుందని చెప్పాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే గ్రామీణ ప్రాంతాల్లో దృష్టిపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ లతో పాటుగా కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు బాగా దగ్గరయ్యాయి అనే మాjagan,ycp,ap;deva;dr rajasekhar;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;government;chief minister;central government;reddyఈ నిర్ణయంతో జగన్ దేవుడే గురూ...?ఈ నిర్ణయంతో జగన్ దేవుడే గురూ...?jagan,ycp,ap;deva;dr rajasekhar;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;government;chief minister;central government;reddyWed, 17 Mar 2021 22:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు గ్రామాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఆయన కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు భారీగా ప్రవేశపెడుతున్నారు. దీంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుందని చెప్పాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే గ్రామీణ ప్రాంతాల్లో దృష్టిపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ లతో పాటుగా కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు బాగా దగ్గరయ్యాయి అనే మాట వాస్తవం.

అలాగే ఆరోగ్యశ్రీని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు వాడుకున్నారు. అందుకే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనను చాలా మంది దేవుడిగా చూసిన పరిస్థితి కూడా ఉందనే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇటీవల ఆయన కొన్ని ఆదేశాలు కూడా అధికారులకు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఐదెకరాల లోపు ఉన్న రైతుల కోసం ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం అలాగే వారికి ఉచితంగా పంపు సెట్ అందించడం అలాగే కరెంట్ కనెక్షన్ కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పుడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజులలో బోరు వేయించుకోవాలి అంటే ఖచ్చితంగా 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సోలార్ కనెక్షన్లు ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు వేయించుకునే వారి కోసం నిర్ణయం తీసుకుంది. సోలార్ తో పంప్ సెట్ లు పెట్టుకుంటే కచ్చితంగా వాళ్లకు 75 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే.


మహేష్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చిన మాస్టర్ హీరోయిన్ .... మ్యాటర్ ఏమిటంటే ....?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>